నిజంగా ఈ రోజు నా జన్మ ధన్యమైంది. గుండె జబ్బులతో బాధపడే చిన్నారులకు ఆపరేషన్ చేసి పునర్జన్మను ప్రసాదిస్తున్న సత్యసాయి సంజీవని సేవలో నేను కూడా భాగమైనందుకు నా మనస్సు తృప్తితో నిండిపోయింది అని మాజీమంత్రి హ�
ప్రభుత్వంలో ఉన్నత స్థానంలో ఉన్న స్మితాసబర్వాల్ దివ్యాంగవర్గాన్ని తకువ చేసేలా సామాజిక మాధ్యమాల్లో చేసిన వ్యాఖ్యలు సరికావని ప్రభుత్వ మాజీ సలహాదారు కేవీ రమణాచారి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రముఖ కవి, రచయిత, తెలంగాణ విముక్తి కోసం నిజాంతో పోరాటం చేసిన దాశరధి కృష్ణమాచార్యుల శతజయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు, రిటైర్డ్ ఐఏఎస్ అధికా�
బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తుకు కొన్ని నెలలుగా నిధులు విడుదల చేయకపోవటంతో అక్కడ పనిచేసే ఉద్యోగులకూ జీతాలు ఇవ్వలేని దయనీయ పరిస్థితి ఉన్నదని, సంక్షేమ పరిషత్తు కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోయాయని పరిషత్తు మ�
కేవీ రమణాచారి తండ్రి రాఘవాచారి జ్ఞాపకార్థం.. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థి, ప్రభుత్వ మాజీ సలహాదారు కేవీ రమణాచారి తండ్రి, ప్రముఖ కవి కేవీ రాఘవాచారి సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో �
డాక్టర్ సీవీ నరసింహారెడ్డి ఫౌండేషన్, పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (పీఆర్ఎస్ఐ) సంయుక్తంగా ఏటా అందజేసే ‘బెస్ట్ పీఆర్ మేనేజర్ ఆఫ్ ది ఇయర్-2023’ జాతీయ అవార్డుకు పబ్లిక్ రిలేషన్స్ అధికారి �
వివేకానంద విదేశీ విద్యా పథకం(వీవోఈఎస్)కు, తెలంగాణ బ్రాహ్మిణ్ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల (బీఈఎస్టీ)కు అందించే ఆర్థిక సహాయానికి అర్హులైన అభ్యర్థులు శుక్రవారం నుంచి ఆగస్టు 31 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చ
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన దేశంలోనే మొట్టమొదటి బ్రాహ్మణ సదన్ దేశానికే ఆదర్శంగా నిలవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆకాంక్షించారు
విద్యతోనే ఉన్నతస్థాయికి చేరుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు కేవీ రమణాచారి పేర్కొన్నారు. అం దుకు తన జీవితమే ఒక ఉదాహరణ అని చెప్పా రు. తన చిన్నాన్న ప్రోత్సాహంతో ముందుకు సాగానని, ఒక పూట భోజనం చ�
వచ్చే నెల 3న బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్టు పరిషత్ అధ్యక్షుడు కేవీ రమణాచారి ఒక ప్రకటనలో తెలిపారు. పరిషత్ చేపడుతున్న వివిధ కార్యక్రమాలపై సమీక్షించడంతో పాటు హైదరాబాద్ గో
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాతే బ్రాహ్మణ పరిషత్ స్థాపనతో బ్రాహ్మణులకు సముచిత స్థానం లభించిందని, అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు బ్రాహ్మణుల సంక్షేమం కోసం ఎలాంటి చర్యలు చేపట్టలేదని రాష్ట్ర ప్రభుత్వ సలహాద�