ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివా స్ రచించిన విఘ్నరాజం భజే గ్రంథానికి నమస్కరిస్తే సాక్షాత్తూ గణపతికి నమస్కరించినట్టేనని ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి పేర్కొన్నారు. రవీంద్రభారతిలో తెలంగాణ సాంస్కృతిక�
నారాయణపేట, జూన్ 2 : అనాథ పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, బాగా చదువుకొని జిల్లా పాలనాధికారి స్థాయి కి ఎదగాలని ప్రభుత్వ సలహా దారులు డాక్టర్ కేవీ రమణాచారి అన్నారు. గురువారం నారాయణపేట జిల్లాలో తెలం�
ముషీరాబాద్, డిసెంబర్ 24: జీవీఆర్ ఆరాధన కాల్చరల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో పలువురు టీవీ ఛానెల్స్ న్యూస్ రీడర్స్కు పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. కార్యక్రమంలో త�
ఒకే వేదికపై విద్యార్థులు బహుమతులు అందుకోవడం అదృష్టంగా భావించాలి ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి తెలుగు యూనివర్సిటీ, నవంబర్ 19 : సాహిత్యకారులను తయారు చేసేందుకు పరిషత్తు పూనుకోవడం హర్షించదగిన వ�
రవీంద్రభారతి, అక్టోబర్ 26: కారణజన్ముడు ఎస్పి. బాలసుబ్రహ్మణ్యం అని తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు డాక్టర్ కె.వి. రమణాచారి అన్నారు. పద్మభూషన్ డా.కె.వి. పరప్రసాద్రెడ్డి సమర్పణలో ప్రముఖ సినీ పరిశోధకుడు సంజయ�
ఎన్నారై | తెలంగాణ భాషాభిమానాన్ని పెంపొందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయడమే కాళోజీ సరైన నివాళి అని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి అన్నారు.
తెలుగు యూనివర్సిటీ, ఆగస్టు 29: తెలుగు భాషకు విశేష కృషిచేసిన గిడుగు రామ్మూర్తి పంతులును తెలుగు ప్రజలు ఎప్పటికీ మరువవద్దని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి అన్నారు. జీవీఆర్ ఆరాధన కల్చరల్ �
ముషీరాబాద్ : కిన్నెర ఆర్ట్స్థియేటర్స్ ఆధ్వర్యంలో ప్రముఖ సినీ రచయిత ఆచార్య ఆత్రేయ శతజయంతిని పురస్కరించు కొని ఆత్రేయ రంగస్థల పురస్కార ప్రదానోత్సవం గురువారం చిక్కడపల్లి త్యాగరాయగానసభలో జరిగింది. ఈ క�
62 మంది విదేశీ చదువులకు ఉపకారం బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ నిర్ణయం హైదరాబాద్, జూలై 31(నమస్తే తెలంగాణ): బెస్ట్ పథకం కింద 266 మంది లబ్ధిదారులకు రూ. 7,46,62,964 విడుదల చేయాలని బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ నిర్ణయించింది. వివేక�
ప్రభుత్వ సలహాదారు రమణాచారికి జేఏసీ వినతి అమీర్పేట్, జూలై 21: అర్చక ఉద్యోగుల సమ్యలు పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర అర్చక ఉద్యోగ ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. కటాఫ్ తేదీని
రవీంద్రభారతి, జూలై 10 : తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్ ఆధ్వర్యంలో నాలుగురోజులుగా సాగుతున్న సురభి నాటకోత్సవాలు శనివారం ముగిశాయి. దీనికి విచ్చేసిన ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి మాట�
అడ్వెంచర్ క్లబ్ ఆఫ్ తెలంగాణ నిర్ణయం పీవీ సమ్మిట్ను జెండా ఊపి ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి సుల్తాన్బజార్, జూన్ 23: రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను ప్రపంచానికి తెలియజేయాలన�
హైదరాబాద్, ఏప్రిల్ 19(నమస్తే తెలంగాణ): భారత స్వాతంత్య్ర 75వ వసంతోత్సవాల సందర్భంగా నిర్వహించ తలపెట్టిన అమృతోత్సవ్ వేడుకలను రాష్ట్రంలో కరోనా వైరస్ ఉద్ధృతి కారణంగా వాయిదావేస్తున్నట్టు ఉత్సవాల కమిటీ చైర�