PM Modi | వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని, వారసత్వ రాజకీయాలు చేసే పార్టీలే దేశంలో అభివృద్ధిని దెబ్బతీశాయని ప్రధాని నరేంద్రమోదీ (PM Naredra Modi) అన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన శనివారం జమ్ముక�
Lok Sabha Elections | సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆరో విడుత ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 58 లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగు
Arvind Kejriwal | ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్రలో నిర్వహించిన బ
Sri Krishna Janmashtami | “ఓ అర్జునా, నీవు ఒక యోగివి కమ్ము, కురుక్షేత్ర యుద్ధరంగంలో పలికిన ఈ అమర వాక్కులతో కృష్ణ భగవానుడు ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్న భక్తుడిని అంతిమ మోక్షం కోసం యోగ మార్గాన్ని అవలంబించమని బోధించాడు. ఒక దైవి�
కురుక్షేత్ర సంగ్రామం జోరుగా సాగుతున్నది. భీష్ముడు అంపశయ్యను చేరుకున్నాడు. ఆ రోజు సాయంత్రం కౌరవుల విడిది నిశ్శబ్దంగా మారింది. మర్నాడు సమరంలో సర్వసైన్యాన్ని ముందుండి నడిపించాల్సిందిగా ద్రోణాచార్యుడిని
Hands Chopped హర్యానాలోని కురక్షేత్రలో సోమవారం గుర్తు తెలియని వ్యక్తులు ఓ వ్యక్తి పై దాడి చేసి అతని చేతిని నరికివేశారు. జుగ్ను అనే వ్యక్తిని లోక్ నాయక్ జయ ప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రిలో చేర్పించారు. స
యుద్ధభూమిలో ఉభయసేనల మధ్య రథం నిలపవలసిందిగా శ్రీకృష్ణుడిని కోరాడు అర్జునుడు. వాసుదేవుడు రథాన్ని అలాగే మధ్యలో నిలిపి రెండు సేనలనూ ఒక్కసారి చూడమన్నాడు. ఇరుపక్షాల్లో ఉన్న బంధుజనాన్ని చూడగానే అర్జునుడికి �
స్వార్థ ప్రయోజనాల కోసం జరిగే యుద్ధాలను భగవద్గీత ఎన్నడూ ప్రోత్సహించదు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ప్రస్తుతం ప్రపంచంలో వేర్వేరు చోట్ల రకరకాల యుద్ధాలు జరుగుతున్నాయి. వీటిలో కొన్ని దశాబ్దాలుగా కొనసా
కురుక్షేత్ర సంగ్రామం పూర్తయింది. అంపశయ్యపై ఉన్నాడు భీష్ముడు. ఉత్తరాయణం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆధ్యాత్మిక, ధార్మిక విషయాలను బోధిస్తూ అంతిమ క్షణాలను ఆనందంగా అనుభవిస్తున్నాడు. ధర్మరాజు సహా పాండవులు, ఇతర