landslide in Himachal Pradesh | కొండచరియలు విరుగడంతో పెద్ద చెట్టు కూలింది. ఫుడ్ స్టాల్తోపాటు అక్కడ పార్క్ చేసిన వాహనాలపై అది పడింది. ఈ సంఘటనలో ముగ్గురు మహిళలతో సహా ఆరుగురు మరణించారు. పలువురు గాయపడ్డారు.
Himachal Cloudburst | హిమాచల్ ప్రదేశ్లో వర్షం బీభత్సం సృష్టించింది. కులులోని నిర్మంద్ బ్లాక్, మాలానా, మండి జిల్లాల్లో క్లౌడ్ బరస్ట్ కారణంగా కుండపోత వర్షం కురిసింది. దాంతో ఇండ్లు, పాఠశాలలతో పాటు ఆసుపత్రులు సైతం �
Holi celebrations | దేశమంతటా ఒక రోజు ముందుగానే హోలీ సందడి మొదలైంది. పలు రాష్ట్రాల్లో జనం అప్పుడే హోలీ వేడుకలు జరుపుకుంటున్నారు. ఉత్తరాఖండ్లో ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామి తన కుటుంబసభ్యులు, సన్నిహితులతో కలిసి హో�
భారీ వర్షాలతో భీతిల్లిన హిమాచల్ ప్రదేశ్ను (Himachal Floods) వరద కష్టాలు వీడటం లేదు. రాష్ట్రంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరిస్తూ శుక్రవారం యల్లో అలర్ట్ జారీ చేసింది. కుండ
MInister KTR: కుల్లు, మనాలీలో చిక్కున్న తెలుగు విద్యార్థుల పేరెంట్స్ ఆందోళనలో ఉన్నారు. అయితే వారికి మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఢిల్లీలో ఉన్న రెసిడెంట్ కమీషనర్ను అలర్ట్ చేసినట్లు మంత్రి వెల్లడించ�
డతెరపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలతో అతలాకుతలం అవుతున్న హిమాచల్ప్రదేశ్ను (Himachalpradesh) ఇప్పట్లో వరణుడు వదిలేలా కనిపించడం లేదు. భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడుతుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర�
Rain in Himachal | హిమాచల్ప్రదేశ్లో కుంభవృష్టి కురుస్తున్నది. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. బియాస్ నది ఉగ్రరూపం దాల్చింది. దాంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.
హిమాచల్ప్రదేశ్లోని (Himachal Pradesh) కుల్లు (Kullu) జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జిల్లాలోని బంజార్ ప్రాంతంలో సోమవారం ఉదయం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Snow fall | శీతాకాలం చివరలో చలి తీవ్రత మరింత పెరిగింది. దేశమంతటా జనం చలికి గజగజ వణుకుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే పరిస్థితి మరింత తీవ్రంగా ఉన్నది. జమ్ముకశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్ రాష్ట్ర�
Kullu | హిమాచల్ప్రదేశ్లోని కులులో (Kullu) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పర్యాటకులతో వెళుతున్న టెంపో ట్రావెలర్ కులో సమీపంలోని ఘియాగి వద్ద అదుపుతప్పి లోయలో పడింది.
Himachal Pradesh | హిమాచల్ప్రదేశ్లోని కులూ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి లోయలో పడింది. దీంతో 16 మంది ప్రాణాలు కోల్పోయారు.