చాన్నాళ్ల తర్వాత టెస్టు జట్టులోకి వచ్చిన మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ దుమ్మురేపడంతో బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్టులో భారత్ జయకేతనం ఎగరవేసింది. నాలుగో రోజు కాస్త పోరాడిన ఆతిథ్య జట్టు.. ఆదివా�
టీమ్ఇండియా ఘనవిజయం సాధించడం ఖాయం అనుకున్న పోరులో బంగ్లాదేశ్ తమ పోరాటంతో ఆకట్టుకుంది. 513 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన బంగ్లా.. శనివారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్లు క�
జింబాబ్వేలో టీమ్ఇండియా పర్యటన 15 మందితో జట్టు ప్రకటన న్యూఢిల్లీ: గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో లోకేశ్ రాహుల్ మరోసారి జట్టుకు దూరమయ్యాడు. వచ్చే నెలలో జింబాబ్వేతో జరుగనున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్
ఢిల్లీ బోణీ మెరిసిన కుల్దీప్, లలిత్, అక్షర్ ఐపీఎల్ 15వ సీజన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదిహేనో సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ బోణీ కొట్టింది. మొదట కట్టుదిట్టమైన బౌలింగ్తో ముంబై ఇండియన్స్కు ముకుతాడు
బోణీ కొట్టేనా.. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు.. సకల సౌకర్యాలు.. సరైన సంపత్తి అందుబాటులో ఉన్నా.. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ సూపర్ కింగ్స్ ఒక్కసారి కూడా టైటిల్ పట్టలేకపోయాయి. గత కొన్ని �
బెంగళూరు: గాయం నుంచి తిరిగి కోలుకున్న ఆల్రౌండర్ అక్షర్ పటేల్ టెస్టు జట్టులోకి వచ్చాడు. మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను తప్పించి అతడి స్థానంలో అక్షర్ను తీసుకున్నట్లు బీసీసీఐ అధికారి తెలిపా�
పొట్టి పోరు రాత్రి 7.30 నుంచి స్టార్ స్పోర్ట్స్లో వన్డే ఫార్మాట్లో సంపూర్ణ ఆధిపత్యంతో సిరీస్ చేజిక్కించుకున్న టీమ్ఇండియా ఇక పొట్టి పోరుకు సిద్ధమైంది. ఈ ఏడాది ఆఖర్లో ఆసీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ జరు�