Manipur | జాతుల ఘర్షణతో రగులుతున్న మణిపూర్లో శనివారం నుంచి ఫ్రీ మూమెంట్ అమలులోకి వచ్చింది. అయితే తమకు ప్రత్యేక పరిపాలన నెరవేరే వరకు స్వేచ్ఛగా తిరిగేందుకు అనుమతించవద్దని కుకీలు డిమాండ్ చేశారు. కాంగ్పోక్ప
మణిపూర్లో మళ్లీ ఉద్రిక్తత రాజుకుంటున్నది. సోమవారం జరిగిన భారీ ఎన్కౌంటర్ అనంతరం ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులు అదృశ్యమైనట్టు ఐజీపీ ఐకే ముయివా తెలిపారు.
Meitei-Kuki Communities Hug | జాతుల మధ్య ఘర్షణలతో రగులుతున్న మణిపూర్లో అరుదైన సంఘటన జరిగింది. పొరపాటున కుకీ ప్రాంతంలోకి ప్రవేశించిన మైతీ యవకులను ప్రాణాలతో విడిచిపెట్టారు. ఈ నేపథ్యంలో ఘర్షణలు మొదలైన తర్వాత తొలిసారి మైతీ,
మణిపూర్ మండిపోతున్నది. కానీ, అది వార్త కాదు. ఎందుకంటే, వార్త అనేది ఏదో ఒక కొత్తదనాన్ని తీసుకురావాలి. రోజువారీ దినచర్య ముఖ్యాంశం కాదు కదా! ఈశాన్య రాష్ట్రంలో మళ్లీ అల్లర్లు చెలరేగాయి.
మణిపూర్లో ఘర్షణ పడుతున్న కుకీ, మైతీ తెగల మధ్య సయోధ్య కుదిర్చేందుకు శాంతి చర్చలను తక్షణం ప్రారంభించాలని గవర్నర్ అనుసూయి యూకీని 10 రాజకీయ పార్టీల ప్రతినిధి బృందం కోరింది. కేంద్రం, ప్రధాని మోదీ జోక్యం చేసు
Manipur Violence | మైతీ కుకీల తెగల మధ్య ఐదు నెలలుగా సాగుతున్న ఘర్షణలో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మండిపోతున్నది. ఆందోళనకారులతో పాటు శాంతిభద్రతలను కాపాడేందుకు మోహరించిన సాయుధ బలగాల కర్కశానికి సామాన్యులు బలైపోతున్నా�
మణిపూర్లో మరోసారి హింస (Manipur violence) చెలరేగింది. శుక్రవారం అర్ధరాత్రి బిష్ణుపూర్ (Bishnupur) జిల్లాలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల్లో ముగ్గురు మరణించారు. కుకీ (Kuki) వర్గానికి చెందిన పలు ఇండ్లు అగ్నికి ఆహుతయ్యాయి (Houses burnt
న్యూఢిల్లీ: జాతుల మధ్య వైరంతో రెండున్నర నెలలుగా అట్టుడుకుతున్నఈశాన్య రాష్ట్రం మణిపూర్లో ఈ నెల 29, 30న ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి ఎంపీలు పర్యటించనున్నారు. 20 మందికిపైగా ఎంపీల బృందం మణిపూర్లో పర్యటించి అక్కడ�
Manipur Violence | గత మూడు నెలలుగా మణిపూర్లో హింసాత్మక ఘటనలు, ఆందోళనల మాటున జరిగిన అమానుష ఘటనలు, దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో ముగ్గురు మహిళలను వివస్త్రలను చేసి, ఊరేగిస్తున్న వీడియో సోషల్ మ
మణిపూర్ సంక్షోభానికి ప్రభుత్వమే కారణమని, రాష్ట్రంలో కొనసాగుతున్న హింసకు బీజేపీ సర్కార్ మద్దతు ఉన్నదని, వెనుకుండి అంతా నడిపిస్తున్నదని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ వుమెన్(ఎన్ఎఫ్ఐడబ్ల్యూ) ఆరోప�
ఈశాణ్య రాష్ట్రం మణిపూర్లో (Manipur) మరోసారి హింస చెలరేగింది. బిష్ణుపూర్ (Bishnupur) జిల్లాలోని ఖొయిజుమన్తాబి (Khoijumantabi) అనే గ్రామంపై సాయుధులైన దుండగులు దాడికి పాల్పడ్డారు. గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్న బంకర్లపై (Bunker) �
ప్రశాంతంగా ఉన్న మణిపూర్లో (Manipur) రిజర్వేషన్లు చిచ్చుపెట్టాయి. రాష్ట్ర జనాభాలో 53 శాతంగా ఉన్న మైతీ తెగ (Meitei community) ప్రజలకు ఎస్టీ (ST) హోదా ఇవ్వొద్దంటూ ఈ నెల 3న ఆల్ ట్రైబల్ స్టూటెండ్స్ యూనియన్ (ATSUM) చేపట్టిన నిరసన హ�