మల్కాజిగిరిలో లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. రాగిడి లక్ష్మారెడ్డి గెలుపును కాంక్షిస్తూ ఫతేనగర్
కూకట్పల్లిలో ఎమ్మెల్సీ నవీన్కుమార్ రూ. 90 లక్షల వ్యయంతో మాధవరం సుశీల మెమోరియల్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనాన్ని పునర్ నిర్మించారు. ఆధునిక వసతులు కల్పించారు.
తొమ్మిదేండ్ల కాలంలో దీర్ఘకాలిక సమస్యలన్నింటినీ పరిష్కరించి కూకట్పల్లిని ఆదర్శవంత నియోజకవర్గంగా అభివృద్ధి చేసినట్లు ఎమ్మె ల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. శుక్రవారం ఆయన క్యాంపు కార్యాలయంలో మాట్లాడ�
పారిశ్రామిక ప్రగతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మంగళవారం ఫతేనగర్ పారిశ్రామికవాడలోని టీఎస్ఐఐసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పారిశ్రామిక ప్రగతి కార్య�
కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఐడీపీఎల్ సంస్థ భూములను డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి కేటాయించేలా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ నేతలు పోరాటం చేయాలని.. దొంగ దీక్షలతో పబ్బం గడుపుతూ ప్రజల
దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రజల సంక్షేమాభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సోమవారం అల్లాపూర్ డివిజన్ పరిధిలో స్థానిక కార్పొరేటర్ సబీహ�
సర్వేంద్రియానం నయనం ప్రధానమని, తెలంగాణ రాష్ట్రంలో అంధత్వ నివారణే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
కూకట్పల్లిలో నిర్మాణంలో ఉన్న భవనం స్లాబ్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతి చెందగా, పలువురికి తీవ్రగాయాలయ్యాయి. కూకట్పల్లి గ్రామ కంఠంలో ఫ్లాట్ నెంబర్ 5-3-107/A 187.96 చదరపు గజాలలో పట్లోరి పద్మజ, లక�
కూకట్పల్లి నియోజకవర్గం గత ఎనిమిదేండ్ల కాలంలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధిని సాధించింది. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ల సహకారంతో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కృషి ఫలితంగా దీర్ఘ�