గుండె నొప్పితో బాధపడుతూ ఏఐజీ దవాఖానలో చేరిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) కుటుంబానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుటుంబం అండగా నిలుస్తున్నది.. శుక్రవారం ఉదయం కేటీఆర్ సతీమణి
దిగులు.. తరాలను తరిమిన దిగులును జయించిన గాయాల హృదయాలన్నీ గుమిగూడి సామూహిక గెలుపు గేయాన్ని ఆలపించడం ఎంత చారిత్రక సన్నివేశం? ఓడి.. ఓడి.. పడి.. పడి.. సకల శక్తులతో తలపడి చివరికి నిలబడ్డ వారంతా ఏకమై మన తెలంగాణను గా�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవతో విదేశాల్లో కన్నుమూసిన మరో తెలంగాణ వ్యక్తి మృతదేహం స్వగ్రామానికి చేరింది. అతడి మృతదేహాన్ని కుటుంబసభ్యుల చెంతకు చేర్చడంలో కేటీఆర్ అండగా నిలిచారు.
KTR : అమెరికా పర్యటనలో ఉన్న భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు (KTR ) జూబ్లీహిల్స్ శాసనసభ సభ్యుడు మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) ఆరోగ్య పరిస్థితి పట్ల ఆరా తీశారు.
KTR | బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, వారి కుటుంబ సభ్యులకు ఎలాంటి ఆపద వచ్చినా నేనున్నానని భరోసానిచ్చే కేటీఆర్, దేశం కాని దేశంలో గుండెపోటుతో మరణించిన కార్యకర్త మృతదేహాన్ని కుటుంబసభ్యుల చెంతకు చేర్చడంలో అండగా ని
స్వచ్ఛ నగరానికి కాంగ్రెస్ తెగులు పట్టిందని, రాష్ట్ర రాజధానిలో పాలన పడకేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శించారు. అందాల పోటీలతో నగరానికి అందం రాదని, నగరం అందంగా ఉంటేనే రాష�
కష్టపడ్డప్పుడే కలలు సాకారమవుతాయని, ఇందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జీవితమే నిదర్శనమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. రాజకీయాల్లో చిన్న వయసుగా పరిగణించే నాలుగు పదుల వయసులో పదవులన�
అమెరికా దేశంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జూన్ 2న నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు వైభవంగా ముగిశాయి. మంగళవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక�
కర్మభూమి మీద కార్యదక్షులై వర్ధిల్లండి. కానీ, జన్మభూమి రుణం తీర్చుకోండి. తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి. రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నదని చూడకండి. మీరు పుట్టిన గడ్డ తెలంగాణ అనే విషయాన్ని మర్చి పోకండ�
మాజీ మంత్రి హరీశ్రావు జన్మదిన వేడుకలను మంగళవారం పార్టీ నాయకు లు, అభిమానులు ఘనంగా జరుపుకొన్నా రు. రాష్ట్రవ్యాప్తంగా కేక్లు కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. దవాఖానల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
భారతదేశంలోని యువత మీలాంటి వారి కోసమే ఎదురు చూస్తున్నది.. సొంత దేశంలో పెట్టుబడులు పెట్టి మాతృభూమి రుణం తీర్చుకోండి.. అని అమెరికాలోని ఐటీ కంపెనీల యాజమాన్య ప్రతినిధులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ క�
అమెరికాలో వివిధ కారణాలతో ఇబ్బందులు పడే భారతీయ విద్యార్థులకు అండగా నిలబడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఎన్నో ఆశలతో ఉన్నత విద్య కోసం వచ్చిన విద్యార్థులు, అవగాహన లేక ఏమైనా తప్పు �