కంచ గచ్చిబౌలి అటవీ భూముల అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని, ఇది వన్యప్రాణులు, పర్యావరణ పరిరక్షణకు పాటు పడే ప్రతి ఒకరికీ దకిన విజయమని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివ
బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా దాసోజు శ్రవణ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ఆధ్వర్యంలో శాసనమండలి వేదికగా దాసోజు ప్రమాణం చేశారు. తొల
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు మెతుకు సీమ సిద్ధమవుతున్నది. ఉద్యమాలకు పురిటిగడ్డ ఉమ్మడి మెదక్ జిల్లా ఆది నుంచి గులాబీ పార్టీకి అండగా నిలిచింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈప్రాంత బిడ్డ కావడంతో మొదటి నుంచి జి�
రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ అందరివాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. దళితజాతిలో జన్మించాడనే కారణంతో ఆయనను కొందరు కొన్ని వర్గాలకే పరిమితం చేయడం బాధాకరమన�
‘కేసీఆర్ పాలనే కావాలి.. కాంగ్రెస్ ప్రభుత్వం పోవాలి’ అంటూ ఆటోడ్రైవర్లు సోమవారం తెలంగాణ భవన్ వద్ద నినాదాలతో హోరెత్తించారు. ఓరుగల్లులో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీ సంఖ్యలో తరలివచ్చి తమ అభిమానం చ�
ఇంట్లో శుభకార్యానికి బంధువులను పిలిచినట్టు.. ఇంటి పార్టీ రజతోత్సవాలకు ఇంటింటికీ వెళ్లి బొట్టుపెట్టి.. కొత్తబట్టలు పెట్టి బీఆర్ఎస్ ఆత్మబంధువులను ఆహ్వానిస్తున్న ముక్రాకే గ్రామ సర్పంచ్ గాడ్గే మీనాక్�
కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచనలే కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఆధునిక భారతావనికి పునాదులు వేశారని తెలిపారు. బాబాసాహెబ్ ఆలోచన, ముందు చూపు చాల
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఘనంగా నివాళులర్పించారు. సమసమాజ స్వాప్నికుడు, దళిత బహుజనవర్గాల ఆశాజ్యోతి బాబాసాహెబ్ అ�
ఒక పార్టీగా బీఆర్ఎస్ 25 ఏండ్ల ప్రయాణంలో దాటిన మైలురాళ్లు ప్రతి కార్యకర్తకూ తెలుసు. తెలుగు రాష్ర్టాల్లో పాతికేండ్ల ప్రస్థానం దాటిన ప్రాంతీయ పార్టీలు రెండే. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ తెలుగుదేశం ఒకటైత�
KTR | తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి లాంటి మోసపూరిత నేతను నమ్మిన ఫలితంగా తీవ్రంగా మోసపోయారని, రాష్ట్రానికి చివరికి చేతిలో మిగిలింది చిప్పే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
ఏఐ టెక్నాలజీ వైద్యులకు చాలెంజ్గా మారబోతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నా రు. కరీంనగర్లో శనివారం జరిగిన చల్మెడ మెడికల్ కళాశాల స్నాతకోత్సవం లో ఆయన పాల్గొన్నారు.
హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో 400 ఎకరాల అటవీ భూమిని కుదవపెట్టి డబ్బులు తెచ్చామని పీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్ చెప్తుంటే అలాంటిదేమీ లేదని ఓ మంత్రి ప్రకటనలు ఇస్తున్నరు. యూనివర్సిటీ భూములు కుదువ పెట్టార�
బీఆర్ఎస్ 25వ వసంతంలో అడుగిడుతున్న సందర్భంగా ఈ ఏడాదంతా సంబురాలు నిర్వహిస్తామని ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే పార్టీ రజతోత్స�