దళితోద్యమ వేగుచుక్క భాగ్యరెడ్డి వర్మ (Bhagya Reddy Varma) జయంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఘనంగా నివాళులు అర్పించారు. దేశం గర్వించదగ్గ సంఘ సంస్కర్త అని, అంబేద్కర్ కన్నా ముందే పీడిత ప్రజ�
KTR | దేశంకాని దేశానికి పోయి.. అక్కడి చట్టాలు తెలియక జైలుపాలై.. చిమ్మచీకట్లు కమ్ముకున్న తెలంగాణ బిడ్డల జీవితాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొత్త వెలుగులు నింపారు. విదేశీ జైలు గోడల మధ్య మగ్
‘ప్రభుత్వ పెద్దల కమీషన్ల కక్కుర్తితో ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం కుప్పకూలి మూడు నెలలు అవుతున్నది. ఇప్పటివరకూ అందులో చిక్కుకుపోయిన వారి మృతదేహాలను బయటకు తీయలేకపోయారు. ఆ పనుల్లో ఏం జరిగిందో చెప్పే పరిస్థి
పొట్ట చేత పట్టుకుని ఉపాధి కోసం భార్యాపిల్లలు, తల్లిదండ్రులను వదిలి ఎడాది దేశానికి వెళ్లిన ఆ యువకుడిని విధి వంచించింది. తాను ఒకటి తలిస్తే.. విధి మరొకటి తలిచింది. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డా.. అచేతన �
కాంగ్రెస్ ప్రభుత్వం తమ కమీషన్ల గురించి ప్రజల దృష్టిని మళ్లించడానికే విచారణ కమిషన్లు ఏర్పాటు చేయడం, వాటి ద్వారా నోటీసులు ఇవ్వడం లాంటి డ్రామాలు చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
KTR | నోటీసులు ఎన్ని ఇచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటాం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా అవి దూది పింజల్లా ఎగిరిపోతాయి. మీవి అన్ని చిల్లర ప్రయత్నాలు మాత్రమ�
అమెరికాలోని ప్రఖ్యాతిగాంచిన వేక్ ఫారెస్ట్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్న తన మేనల్లుడు, ఎమ్మెల్సీ కవిత పెద్ద కుమారుడు ఆదిత్యకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక�
రాజకీయ నాయకులపై విశ్వాసం కలిగేది వారికి ఉన్న పదవితో కాదు, వాళ్లు చేసే పనులతో. ముమ్మాటికీ ఇదే నిజమని నిరూపిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ కార్యనిర�
‘రెండేండ్ల చిన్నారి ప్రమాదంలో చనిపోయింది. సమాధి చేసి వచ్చినం. మా జీవితంలో ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేమైనా ఉన్నదా? మేం బతికుండి ఎందుకు? ఈ యాక్సిడెంట్లో పదిహేడుమందిని కోల్పోయినం. అందరూ మా కుటుంబసభ్యులే.. మా సొ
అగ్ని ప్రమాదంలో 17 మంది ఒకే కుటుంబానికి చెందిన వారు చనిపోవడం అత్యంత బాధాకరమని, మనసున్న ఎవరికైనా గుండె తరుక్కుపోతుందని, హైదరాబాద్ చరిత్రలోనే ఇది దురదృష్టకరమైన రోజు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్