సికింద్రాబాద్ : కంటోన్మెంట్ బోర్డు ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా జీరో ఆవర్లో ప్రస్తావించారు. రక్షణ శాఖ అధీనంలో సికింద్ర�
మెహిదీపట్నం : గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొని తిరిగి పయనమవుతున్న సమయంలో రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఇన్నోవా కారు రాంగ్ రూట్లో ప్రయాణించడంతో ఆ కారుకు చలాన్ వేసిన టోలిచౌక�
Hyderabad | వ్యవసాయ పంటల వృద్ధి రేటులో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలవడంపై మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. 2011-2020 మధ్య వ్యవసాయ
తైవాన్ వ్యాపారులకు ప్రాధాన్యం తయారీ, పరిశోధన, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెట్టుబడులకు ఆహ్వానం పరిశ్రమల మంత్రి కేటీఆర్ వెల్లడి తెలంగాణ మా సహజ భాగస్వామి:తైవాన్ వాణిజ్య మండలి చైర్మన్ హైదరాబాద్, సెప్టె
మంత్రి కేటీఆర్తో కొలంబియా ఆరోగ్యమంత్రి ఫెర్నాండెజ్ భేటీ ఈ అధ్యయనం తెలంగాణ అభివృద్ధికి దక్కిన గుర్తింపు: కేటీఆర్ హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ సాధించిన విజ�
సిరిసిల్ల : వరద నీటిలో పడి మృతి చెందిన దినసరి కూలీ కుటుంబానికి అమాత్యుడు కేటీఆర్ అండగా నిలిచారు. జిల్లా కేంద్రంలోని శాంతినగర్కు చెందిన ఎర్రగుంట గంగకిషన్(35)అనే వ్యక్తికి భార్య సంధ్య, తల్లి లక్ష్మి, కొడుకు
నేటి తెలంగాణ ఆలోచనే.. రేపటి ఇండియా ఆలోచన దేశం గర్వించదగ్గ పాలసీలు రాష్ట్రంలో అమలు పరిశ్రమలను ఆకర్షించడంలో దేశాలతోనే పోటీ మన ప్రతిపక్ష నేతలే అభివృద్ధికి అంబాసిడర్లు మరో 20 ఏండ్లు టీఆర్ఎస్దే అధికారం ప్ర�
సాధ్యమైనంత త్వరగా సాయం చేస్తామని ట్వీట్హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): ఆపదలో ఎవరున్నా ఆదుకోవడానికి నేనున్నానంటూ అభయమిస్తారు రాష్ట్ర మున్సిపల్, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు. ప్రాంతాల పరి�
ఇలాంటి ఫొటోలను దేశంలో ఏ రాష్ట్రంలోనైనా గతంలో చూశారా? ఒక రాజకీయ నాయకుడు, అందునా మంత్రిహోదాలో ఉన్నవారు ఏ కంపెనీ ప్రతినిధికైనా గొడుగుపట్టి గౌరవించిన చరిత్ర ఉన్నదా? టెక్మహీంద్రా సీఈవో సీపీ గుర్నానీ రెండు వ
కేటీఆర్ వివరణతో తోకముడిచిన కమలదళంహైదరాబాద్, సెప్టెంబర్24 (నమస్తే తెలంగాణ): నోటి దురుసుకు కేరాఫ్ అడ్రస్గా మారిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. మంత్రి కేటీఆర్ లక్ష్యంగా దాడి చేయబోయి.. అది బెడి�
ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం లేదు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ను కలిసిన మాజీ మంత్రి జేసీ దివాకర్రెడ్డి హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ ): ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం లేదని, తాను తెలంగాణల�
137మిలియన్ లీటర్ల రిజర్వాయర్లు 2,093 కిలోమీటర్ల పైప్లైన్ల నిర్మాణం 2,00,000 ఇవ్వాల్సిన నీటి కనెక్షన్లు 1,50,000 స్థిరీకరించేవి 20 లక్షల జనాభాకు లబ్ధి తాగునీటికి 1,200 కోట్లు మురుగునీటి శుద్ధికి3,866 కోట్లు జీవోలు విడుదల చే