హైదరాబాద్ : నగరంలోని జల్పల్లి మున్సిపాలిటీ 28వ వార్డు ఉప ఎన్నికకు అధికార టీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉండనుంది. ఎంఐఎం విజ్ఞప్తితో ఉపఎన్నికకు దూరంగా ఉండాలని టీఆర్ఎస్ నిర్ణయించుకుంది. 28వ వార్డు కౌన్�
దివ్యాంగుల పరికరాలకు ప్రత్యేక పార్క్ వికలాంగుల సంక్షేమంలో అగ్రభాగాన తెలంగాణ:మంత్రి కే తారకరామారావు 24 కోట్ల రూపాయలతో 16,600 మందికి ఉపకరణాలు పేదలు, దివ్యాంగులకు బాసటగా నిలవడమే తెలంగాణ ప్రభుత్వ ఆశయం. సాటి మ�
వికలాంగుల సంక్షేమంలో అగ్రభాగాన తెలంగాణ మంత్రి కే తారకరామారావు 24 కోట్ల రూపాయలతో 16,600 మందికి ఉపకరణాలు పేదలు, దివ్యాంగులకు బాసటగా నిలవడమే తెలంగాణ ప్రభుత్వ ఆశయం. సాటి మనిషి కష్టం, బాధ అర్థం చేసుకొని తీర్చగలిగి
కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషిచేయాలి ఉమ్మన్నగారి దేవేందర్రెడ్డికి మంత్రి కేటీఆర్ సూచన ఉమ్మడి మెదక్ జిల్లాకు దక్కిన ఘనత: మంత్రి హరీశ్ లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్గా దేవేందర్రెడ్డి ప్రమా
‘నాయకుడన్నవాడికి నోటి పస ముఖ్యం’- ఇది నేటి రాజకీయ సామెతల్లో ఒకటి. ‘నోటి పస లేనివాడు ఓటుకు పనికివస్తాడా’ అనేది మరొక కొత్త సామెత.ఎంత బలవంతుడైన రాజకీయ నాయకునికైనా వక్తృత్వ కళ ఉంటే బంగారానికి తావి అబ్బినట్ల�
హైదరాబాద్ : ఇటీవల జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో లింగోజీగూడ డివిజన్ నుండి ఎన్నికైన బీజేపీ కార్పొరేటర్ ఆకుల రమేష్ గౌడ్ అనారోగ్యంతో ప్రమాణ స్వీకారం కూడా చేయకుండానే మృతి చెంద
రూ. 24.37 కోట్ల విలువైన పరికరాలు సిద్ధం 16,600 మందికి ఉచితంగా ఉపకరణాలు నేడు పంపిణీ చేయనున్న మంత్రి కేటీఆర్ హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): నడవలేనివారిని తెలంగాణ సర్కారు నడిపిస్తున్నది! అంధులకు దారి చూపు�
కేటీఆర్ | ఈ- పంచాయతీ నిర్వహణలో మన రాష్ట్రం దేశంలో నెంబర్ వన్ గా నిలిచినందుకు గాను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సత్కరించి అభినందించారు.
అర్హులకు పింఛన్లు కూడా కోడ్ ముగియగానే ఖాళీల భర్తీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జడ్చర్ల, అచ్చంపేటలో అభివృద్ధి పనులు ప్రారంభం మహబూబ్నగర్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి), అచ్చంపేట: రాష్ట్రంలో అర�
టీఆర్ఎస్ను ఇంటి పార్టీగా పిలుచుకుంటున్నరు స్వీయ రాజకీయ అస్థిత్వమే తెలంగాణకు బలం ఆరేండ్లలో దేశంలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు ఇక్కడ యువతను రెచ్చగొడుతున్న రాష్ట్ర బీజేపీ నేతలు కేసీఆర్పై ఇష్టమొచ్చినట
తెలంగాణ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారన్న సంగతి మనందరికి తెలిసిందే. ఆదివారం సాయంత్రం ఆయన #AskKTR పేరుతో ఓ సెషన్ నిర్వహించారు. ఈ సెషన్లో నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు ఆసక్త�
అభయమిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికి వెళ్లి సమాచారమిచ్చిన ఎమ్మెల్యే కోనప్ప హాలియా, ఏప్రిల్ 11: దీపం అంటుకొని తీవ్రంగా గాయపడిన నిరుపేద కుటుంబానికి చెందిన ఆరేండ్ల చిన్నారికి మెరుగైన వైద్యం అందించే బాధ�
హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): గచ్చిబౌలిలో టీహబ్ నిర్మాణపనులను ఐటీ, పరిశ్రమశాఖలశాఖ మంత్రి కే తారకరామారావు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు, ఇంజినీర్లకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్