KTR | ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో నమోదైన ఏసీబీ కేసు విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన న్యాయవాది రామచంద్రరావుతో కలిసి హాజరైన సంగతి తెలిసిందే.
ఫార్ములా-ఈ కారు రేసు వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఏసీబీ విచారణకు హాజరయ్యారు. మాజీ ఏఏజీ, న్యాయవాది రామచంద్రరావుతో కలిసి కేటీఆర్ ఏసీబీ ఆఫీస్కు వెళ్లారు. అంతకుముందు నందినగర్
తాను కేసీఆర్ సైనికుడినని, నిఖార్సయిన తెలంగాణ బిడ్డను అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను అంతర్జాతీయం చేయడానికి ప్రయత్నించామన్నారు. మీలా బావమరుదులక
ఫార్ములా-ఈ కారు రేసు కేసులో మరికాసేపట్లో కేటీఆర్ (KTR) ఏసీబీ విచారణకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు, ఎమ్మెల్యే కవితతోపాటు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నందీనగర్లో
హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్తో పాటు తెలంగాణకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకువచ్చేందుకే ప్రతిష్టాత్మక ఫార్ములా-ఈని ఎంతో కష్టపడి తీసుకువచ్చామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఎలక్ట�
సవాలక్ష వివాదాలతో సుప్రీంకోర్టులో కేసులున్న భూమిపై.. అదీ ప్రభుత్వంతో సంబంధం లేని, ప్రైవేట్ వ్యక్తులకు చెందిన భూమిపై క్విడ్ప్రోకో (ఇచ్చి పుచ్చుకోవడం) సాధ్యమవుతుందా? కానీ, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అను�
రాష్ట్రంలో త్రీడీ పాలన (డిసెప్షన్, డిస్ట్రాక్షన్, డిస్ట్రక్షన్.. మోసం, విధ్వంసం, విస్మరణ) కొనసాగుతున్నదని.. రైతులకు, ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, ప్రభుత్వ మోసంపై కొట్లాడుదామని బీఆర్ఎస్ శ్రేణులకు పార్టీ �
బీఆర్ఎస్ ముఖ్య నేతలపై కేసులు పెట్టి ఆత్మైస్థెర్యాన్ని దెబ్బ తీసేందుకు రేవంత్రెడ్డి సర్కార్ కుట్ర చేస్తున్నదని శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణభవన్లో బుధవార�
ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేయడాన్ని ప్రశ్నించిన బీఆర్ఎస్ నేతలపై ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నదని సంగారెడ్డి జిల్లా అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ