బీఆర్ఎస్ కార్యాలయాల్లోకి వచ్చి మరీ ఆ పార్టీ నేతలను కొడతామంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇటీవల చేసిన హెచ్చరికల నేపథ్యంలో అతని అనుచురులు, యూత్ కాంగ్రెస్ కార్యకర్�
గచ్చిబౌలిలోని తన నివాసం నుంచి ఉదయం కేటీఆర్ ఈడీ విచారణకు బయలుదేరారని తెలిసిన వెంటనే పలువురు బీఆర్ఎస్ నాయకులు ఈడీ కార్యాలయానికి భారీగా చేరుకున్నారు. దీంతో ఈడీ కార్యాలయం ముందు పోలీసులు భారీ బందోబస్తు �
రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డిది తుగ్లక్ పాలనను తలపిస్తున్నదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్ధానాలు, ఆరు గ్యారెంటీలు అమలు చేసేదారి లేక ప్రజల దృష్టి మ�
ఈడీ అఫీస్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు, అత్యుత్సాహంతో బీఆర్ఎస్ శ్రేణులపై దురుసుగా ప్రవర్తించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం ఉదయం 10.30 గంటలకు బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయం వద్�
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రజల దృష్టి మరల్చేందుకే బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతున్నదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఆరోపించారు.
మొదట్నుంచీ చెప్తున్నట్టే కాంగ్రెస్, బీజేపీ నేతల అసలు రంగు బయట పడుతున్నదని, కేటీఆర్ను టార్గెట్ చేసి రెండు పార్టీల నేతలు ఒకే రకంగా అరెస్టు చేయాలని మాట్లాడుతున్నారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి �
పసుపు బోర్డు ఏర్పాటుకు ముఖ్య కారణం ఆనాటి ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత సుదీర్ఘ పోరాటమేనని జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత సురేశ్ స్పష్టం చేశారు. జగిత్యాల రూరల్ మండలంలోని వెల్దుర్తి గ్రామంలో�
ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం ఉదయం పదిన్నరకు బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరవుతున్నారనే సమాచారం తెలుసుకొని బీఆర్ఎస్ శ్రేణులు భారీ సం�
KTR | ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఏసీబీ అధికారులు 80 ప్రశ్నలు, ఈడీ అధికారులు 40 ప్రశ్నలు అడిగారు.. అన్నింటికి సమాధానం చెప్పానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.