సినీనటి కృతిశెట్టి జన్మదిన పురస్కరించుకొని కృతి శెట్టి ఫ్యాన్స్ రాష్ట్ర అధ్యక్షుడు మెగా నరేష్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలతో పాటు, ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి పేదలకు పండ్ల పంపిణీ చేశారు. అలాగే అవసర�
‘దర్శకుడు ఈ కథ చెప్పి మూడు పాత్రలు పోషించాలని చెప్పినప్పుడు, ఇంత భారం మోయగలనా ఆని ఆలోచించాను. రెండు పాత్రలను వేరే వాళ్లతో చేయించొచ్చుగా అని అడిగాను. మూడూ నేనే ఎందుకు చేయాలో ఆయన వివరించి చెప్పారు. అప్పుడు �
ప్రేక్షకులకు ఆసక్తిని కలిగించే కథల్లో టైమ్ ట్రావెల్ నేపథ్యంలోని కథలు ముందు వరుసలో ఉంటాయి. ‘ఆదిత్య 369’ నుంచి సౌత్ సినిమాలో ఈ తరహా కథలు అడపా దడపా పలకరిస్తూనే ఉన్నాయి. త్వరలో ‘LIK’ పేరుతో ఓ టైమ్ ట్రావెల్ మ
Maname | టాలీవుడ్ యువ కథానాయకుడు శర్వానంద్ (Sharwanand) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కెరీర్ ప్రారంభం నుంచే 'గమ్యం', 'యువసేన', 'అమ్మ చెప్పింది', 'వెన్నెల' సినిమాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నా
Maname | టాలీవుడ్ యువ కథానాయకుడు శర్వానంద్ (Sharwanand) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం మనమే (Maname). ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తుండగా.. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం జూన్ 07న ప్�
Sharwanand | టాలీవుడ్ యువ కథానాయకుడు శర్వానంద్ (Sharwanand) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం మనమే(Maname). ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తుండగా.. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ నుంచి ఇప్ప�
శర్వానంద్ ‘మనమే’ సినిమా జూన్ 7న విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా ఇటీవలే విడుదల చేసిన తొలి పాట పెద్ద హిట్ అయింది. తాజాగా శనివారం రెండో పాటను కూడా మేకర్స్ విడుదల చేశారు.
Sharwanand | టాలీవుడ్ మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ శర్వానంద్ (Sharwanand) కథానాయకుడిగా చేస్తున్న తాజా చిత్రం మనమే(Maname). ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తుండగా.. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ను
పెళ్లిచూపులు, డియర్ కామ్రెడ్, దొరసాని, అన్నపూర్ణ ఫొటోస్టూడియో వంటి విభిన్న చిత్రాలను నిర్మించి, తరుణ్భాస్కర్, భరత్ కమ్మ, కేవీ మహేంద్ర, సంజీవ్రెడ్డి వంటి అభిరుచి గల దర్శకులను పరిశ్రమకి పరిచయం చేసిన �
Sharwanand | టాలీవుడ్లో ఉన్న మోస్ట్ ప్రామిసింగ్ నటులలో శర్వానంద్ (Sharwanand) ఒకడు. ఫీల్ గుడ్ జానర్ సినిమాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఎక్కువగా ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలతో అల
హీరో శర్వానంద్ 35వ సినిమా ‘మనమే’. కృతిశెట్టి కథానాయిక. రామ్ ఆదిత్య దర్శకత్వంలో పీపుల్మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టిజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా గురువ
శర్వానంద్ కథానాయకుడిగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం ‘మనమే’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. కృతిశెట్టి కథానాయికగా నటిస్తున్నది.
Sharwanand | టాలీవుడ్లో ఉన్న మోస్ట్ ప్రామిసింగ్ నటులలో శర్వానంద్ (Sharwanand) ఒకడు. ఫీల్ గుడ్ జానర్ సినిమాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఎక్కువగా ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలతో అల
ఈ ఏడాది ‘కస్టడీ’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది మంగళూరు సుందరి కృతిశెట్టి. తాజాగా ఈ భామ తెలుగులో భారీ ఆఫర్ను చేజిక్కించుకుంది. శర్వానంద్ కథానాయకుడిగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ