ఏపీ సర్కారు చేపట్టిన సీమ ఎత్తిపోతల పథకం పనులకు పర్యావరణ అనుమతులను మంజూరు చేసేందుకు కేంద్రం నిరాకరించింది. అనుమతులు కావాలంటే ప్రాజెక్టు ప్రాంతాన్ని పూర్వ స్థితికి తీసుకువచ్చాకే తిరిగి దరఖాస్తు చేసుకో�
కృష్ణా జలాలను ఇష్టారాజ్యంగా తరలించుకుపోతున్న ఆంధ్రప్రదేశ్ను నిలువరించడంలోనే కాదు, నీటి వాటాలను తేల్చడంలో కూడా నదీ యాజమాన్య బోర్డు పూర్తిగా చేతులెత్తేసింది.
‘పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కృష్ణా జలాలను దోపిడీ చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోదా? ఈ ప్రభుత్వానికి బాధ్యత లేదా?’ అని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ప్రశ్నించార�
గత ఎండాకాలం అనుభవాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం పాఠాలు నేర్చుకోకపోవడంతో అప్పుడే శ్రీశైలం రిజర్వాయర్ ఖాళీ అయింది. నెల రోజుల్లోనే దాదాపు 93 టీఎంసీలు తరిగిపోయాయి.
2023-24 నీటి సంవత్సరానికి సంబంధించి తెలంగాణ వాటాలో 7.54 టీఎంసీల జలాలు నాగార్జునసాగర్ డ్యామ్లో మిగిలి ఉన్నాయని, వాటిని క్యారీ ఓవర్ చేసుకునే అవకాశమివ్వాలని కృష్ణా బోర్డును తెలంగాణ ప్రభుత్వం కోరింది.
కాగిత రహిత సేవలను అందించడంలో భాగంగా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) కేంద్ర ప్రభుత్వ సాయంతో పైసా ఖర్చు లేకుండా ఈ-ఆఫీస్ను అందుబాటులోకి తీసుకొస్తే.. అందుకు విరుద్ధంగా గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీ
కృష్ణా జలాలపై తెలంగాణ హకులను కాపాడుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత వైఖరిని నిరసిద్దామని బీఆర్ఎస్ శ్రేణులకు పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం కృష్ణానదిపై నిర్మిస్తున్న అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వివరాలు ఇవ్వాలని కృష్ణాబోర్డు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు తెలంగాణ ఈఎన్సీకి బోర్డు లేఖ రాసింది.
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) త్రిసభ్య కమిటీ సమావేశం శుక్రవారం నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ, ఏపీ రాష్ర్టాలకు కేఆర్ఎంబీ ఇప్పటికే సమాచారం అందించింది.
నేడు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కమిటీ సమావేశం కానుంది. నీటి విడుదల ఉత్తర్వుల కోసం త్రిసభ్య కమిటీ భేటీ అవుతుంది. దీని కోసం హైదరాబాద్ జలసౌధలో రెండు కమిటీలు సమావేశం అవుతాయి. తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాల వి
కృష్ణా బేసిన్లోని జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, ప్రకాశం బరాజ్లు పూర్తిస్థాయి సామర్థ్యం మేరకు నిండిన అనంతరం నదిలో జలాలు పొంగితేనే వరద జలాలుగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
సాగర్ ఎడమ కాల్వపై నందికొండ నివేదికలో స్పష్టం నిబంధనలకు విరుద్ధంగా 3.78 లక్షలకు పెంపు ఉద్దేశపూర్వకంగా పెంచిన ఉమ్మడి ఏపీ సర్కారు దాన్ని 1.3 లక్షల ఎకరాలకే పరిమితం చేయాలి కృష్ణాబోర్డుకు తెలంగాణ ఈఎన్సీ లేఖ హైద�