కృష్ణా నదీ యాజమాన్య బోర్డు | కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ( KRMB ) కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. సీడబ్ల్యూసీ సభ్యుడిపై ఏపీ అభ్యంతరం తెలుపడంపై ఈఎన్సీ నిరసన వ్యక్తం చేసింది. రాయలసీమ ప్రాజెక్టు
20 తర్వాతే కేఆర్ఎంబీ మీటింగ్ పెట్టండి పూర్తిస్థాయి బోర్డును సమావేశపర్చాలి మా అభ్యంతరాలనూ ఎజెండాలో చేర్చాలి కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కృష్ణా జలాల దోపిడీని నిలువరిం�
తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం డీపీఆర్ కోసం ప్రాథమిక పనులంటూ భారీ నిర్మాణాలా? నిజనిర్ధారణ కమిటీ వేయాలన్న ఎన్జీటీ ఆదేశాలేమయ్యాయి? కృష్ణాబోర్డు చైర్మన్కు నీటిపారుదలశాఖ లేఖ పనులు ఆపాలని డిమాండ్ హైదరా�
తెలంగాణకు కృష్ణాబోర్డు లేఖ.. తాగునీటి కోసం ఏపీ విజ్ఞప్తి హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): ఏపీ తన తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేయాలని కోరుతున్నదని.. దీనిపై మీ వైఖరి తెలుపాలంటూ కృష్ణానదీ యాజమాన�
కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ | కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం శుక్రవారం జరుగనుంది. హైదరాబాద్లోని జలసౌధలోని బోర్డు ప్రధాన కార్యాలయం నుంచి భేటీ నిర్వహించనుంది.
కృష్ణాబోర్డు | కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ శుక్రవారం సమావేశం కానుంది. హైదరాబాద్లో ఉన్న జలసౌధలోని కార్యాలయం నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇంజినీర్ ఇన్ చీఫ్లతో ఈనెల 9న భేటీ అవుతుంది. కరోనా దృష్ట్యా వీడ�