కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజలకు నిజాలు వెల్లడించేందుకు అసెంబ్లీలో తమకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చే అవకాశం కల్పించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాసనసభ స్పీకర్ను కోరారు.
పార్టీ ఫిరాయింపుల అంశంపై గురువారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏ మాత్రం నమ్మకం ఉన్నా ఆ 10 మంది ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలని అసెంబ్లీలో బీఆర్ఎస్ విప్ కేపీ వివేకానందగౌడ్ డిమాండ్ చేశారు. రేవంత
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు తిరిగి కోరుకుంటున్నారని, ఆదివారం ఎల్కతుర్తిలో జరిగిన రజతోత్సవ సభకు లక్షలాదిగా ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావడమే ఇం�
కులగణన సర్వేను సక్రమంగా చేయడం చేతకాని ప్రభుత్వం.. మంచి పాలన ఎలా అందిస్తుంది? అని బీఆర్ఎస్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్సీ కేపీ వివేకానందగౌడ్ ప్రశ్నించారు. రేవంత్రెడ్డి సరార్ ఏది చేసినా తిరోగమనమేనని, అన్�
జన్వాడలో మాజీ మంత్రి కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల తన కుటుంబసభ్యులతో నిర్వహించుకుంటున్న దావత్పై సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు.
హైదరాబాద్కు మణిహారంగా నిలుస్తూ.. మహానగర ప్రజలకు సేవలందిస్తున్న హైదరాబాద్ మెట్రో రైలు (హెచ్ఎంఆర్) ఫేజ్-2లో కుత్బుల్లాపూర్కు మెట్రో సేవలను విస్తరించాలని కోరుతూ మంగళవారం కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే క
గ్రేటర్ హైదరాబాద్లో గులాబీ ఫైటర్స్ ఖరారయ్యారు. ఎన్నికలకు మూడు నెలల ముందుగానే గులాబీ బాస్, సీఎం కేసీఆర్ సమరశంఖం పూరించారు. ముచ్చటగా మూడోసారి అధికారమే మనదేననే భరోసాతో మూడు జిల్లాల్లో అభ్యర్థులను ప్�
కంటోన్మెంట్ ప్రజల కష్టాలు తెలుసుకోకుండా పిచ్చివ్యాఖ్యలు మీడియా పాయింట్లోఎమ్మెల్యేలు హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ది రాజకీయాలకు పనికిరాని చిల్లర వ్యక్త�