Ponguleti Srinivas Reddy | తాను భూదందా చేస్తున్నట్టు మాజీ మంత్రి హరీశ్రావు చేసిన ఆరోపణలు, ‘నమస్తే తెలంగాణ’ కథనాలపై సుమారు గంటపాటు వివరణ ఇచ్చుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆ తర్వాత మీడియా అడిగిన ప్రశ్నలకు స
రంగారెడ్డి జిల్లాలో కొంతకాలంగా జరుగుతున్న సర్కార్ భూముల కబ్జాలపర్వం వెనుక ఉన్నది ప్రభుత్వ పెద్దలేననే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఏదో ఒక రూపంలో అందుకు ఆనవాళ్లు బయటపడుతు
Raghava Constructions | మైనింగ్లకు వేదికగా ఉండే భూముల విషయంలో సీఎం తీరు సేరు అంటే.. మంత్రి పొంగులేటి తీరు సవ్వాసేర్! అన్నట్టుగా తయారైంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కొత్వాల్గూడ గ్రామ సరిహద్దులోని భూమిలో నిర్�
మహానగర శివారులో మరో అందమైన పార్కు రూపుదిద్దుకోనున్నది. నగరవాసులకు ఆహ్లాదాన్ని పంచేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ఈ పార్కుకు రూపకల్పన చేస్తోంది.
కరోనా నేపథ్యంలో మూసివేయాలని కొత్వాల్ ఆదేశాలు అబిడ్స్, జనవరి 6 : నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(నుమాయిష్)ను మూసి వేయాలని నగర పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చ�
Rangareddy | శంషాబాద్ మండల్ కొత్వాల్గూడ సర్వీస్ రోడ్డుపై గురువారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వెళ్తున్న బైక్.. స్పీడ్ బ్రేకర్ వద్ద అదుపుతప్పింది. దీంతో ఎదురుగా వస్తున్న టిప్పర్�