ఆర్ధిక సంవత్సరంలో 2024-2025 సింగరేణి సంస్థకు వచ్చిన వాస్తవ లాభాల్లో 35 శాతం వాటా కార్మికులకు ఇవ్వాలని కొత్తగూడెం ఎమ్మెల్యే, ఏఐటీయూసీ యూనియన్ గౌరవాధ్యక్షుడు కూనంనేని సాంబశివరావు అన్నారు. ఈ మేరకు శనివారం గ
ఇల్లెందు 21 ఫిట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1985-86 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తాము విద్యనభ్యసించిన పాఠశాలలోనే గురువారం ఆత్మీయంగా సమావేశమయ్యారు.
రాష్ట్రంలోని మైనారిటీ గురుకులాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (టీజీటీ), పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ), అలాగే జూనియర్ లెక్చరర్ల (జేఎల్) వేతనాలను గతంలో మాదిరిగానే యథావ�
ఇల్లెందు పోలీస్ డివిజన్ పరిధిలో అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను అన్నారు. గురువారం ఇల్లెందు మున్సిపాలిటీ పరిధి 22వ వార్డు వినోబా భావే కాలనీలో భద్రాద్ర�
క్రీడలు మనకు కష్టపడితే విజయం తథ్యమనే సత్యాన్ని తెలియజేస్తాయని కొత్తగూడెం టూ టౌన్ ఇన్స్పెక్టర్ డి.ప్రతాప్ అన్నారు. గురువారం చుంచుపల్లి మండలం, ధన్బాద్ పంచాయతీ పరిధిలోని సెయింట్ జోసెఫ్ హై స్కూల్లో
గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే దేశం అభివృద్ధికి నాంది పలుకుతున్నట్టుగా ఉంటుందని, పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ కార్య�
గత సంవత్సరం లాగానే లెక్కలు తారుమారు చేస్తూ అంకల గారడితో లాభాలను 4,701 కోట్లలో 33 శాతం ఇస్తామని ప్రకటన చేస్తూ 2,289 కోట్లను పక్కన పెట్టి 2,412 కోట్లను మాత్రమే పంచడం జరిగిందని బీఆర్ఎస్ పార్టీ అనుబంధ తెలంగాణ బొగ్గు గన�
సత్తుపల్లికి చెందిన నాగమణి అనే మహిళకు గొంతులో థైరాయిడ్ గడ్డ పెరగడంతో కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది. శస్త్ర చికిత్స చేసి తొలగించేందుకు ఏ పాజిటివ్ రక్తం అవసరం అని చెప్పడంతో వారు ప్రాణధార �
ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశాలను గుర్తించి (బ్లాక్ స్పాట్స్) వాటి నివారణకై సంబంధిత అధికారులతో సమన్వయం పాటిస్తూ ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని భద్రాద్రి కొత్తగూడ
విశ్వకర్మలు అద్భుత మైన నైపుణ్యం కలవారని, తమలోని అద్భుతమైన కలను ఎన్నో శతాబ్దాల కిందటే ప్రపంచానికి చాటి చెప్పారని భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు గాజుల రామచందర్
వాస్తవ లాభాలను ప్రకటించి అందులో 35 శాతం వాటాను కార్మికులకు ఇవ్వాలని, స్ట్రక్చర్ మీటింగ్లో ఒప్పుకున్న డిమాండ్లపై వెంటనే సింగరేణి యాజమాన్యం సర్క్యూలర్ జారీచేయాలని ఏఐటీయూసీ సెంట్రల్ ఆర్గనైజింగ్ కార�
యూరియా బస్తాల కోసం పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ కార్యాలయం వద్ద ఉదయం నుండి క్యూ లైన్లలో వేచి ఉన్న 250 మంది రైతులకు బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుడు, పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్ష�
కొత్తగూడెం మున్సిపాలిటీ రోడ్ లోని ఓ కాంప్లెక్స్ లో దళిత కుటుంబానికి చెందిన భార్యభర్తలు బ్రతుకుదెరువు కోసం జిరాక్స్ షాపు నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవల కాంప్లెక్స్ యజమాని నూతన కన్స్ట్రక్షన్ చేపడుత�
రైతులు ఎదుర్కొంటున్న యూరియా సమస్యను చూపించారనే కక్ష్యతో టీ న్యూస్ జర్నలిస్ట్ సాంబశివరావు, కెమెరామెన్ నాగరాజుపై పోలీసులు పెట్టిన అక్రమ కేసులను భేషరతుగా వేయాలని టీయూడబ్ల్యూజే- 143 భద్రాద్రి కొత్తగూడె�