మానసిక దివ్యాంగుల పట్ల ఉదార స్వభావం కలిగి ఉండాలని జడ్జి దేవరపల్లి కీర్తి చంద్రిక రెడ్డి అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇల్లెందు మండల న్యాయ సేవాధికార సంస్థ ఆ
బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న కుటిల బుద్ధిని మాల మహానాడు తీవ్రంగా ఖండిస్తుందని, కాంగ్రెస్ పార్టీ ఆడ లేక మద్దెల ఓడినట్టు అనే సామెత చందంగా ఉందని మాల మహానాడు భద్రాద్రి కొత్తగూడెం
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిగా సేవలందించిన కంభంపాటి శ్రీనివాసరావు ఇటీవల పదవీ విరమణ పొందారు. కాగా తన రిటైర్మెంట్ ప్రయోజనాలు ఇప్పటికీ అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, జేఏసీ నాయకులకు, అధికార
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం (TSGREA) కొత్తగూడెం హెడ్ క్వార్టర్స్ యూనిట్ కార్యవర్గాన్ని బుధవారం కొత్తగూడెం రామ టాకీస్ రోడ్డు లోని అసోసియేషన్ కార్యాలయంలో ఎన్నుకున్నారు.
సింగరేణి సంస్థల్లో వివిధ విభాగాల్లో పని చేస్తున్న సుమారు 32 వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని, వారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తొలి అడుగుగా ఈఎస్ఐ (ఉద్యోగుల రాష్ట్ర భద్
భారత ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ పై మతోన్మాద ముసుగులో ఉన్న న్యాయవాది జరిపిన దాడి ప్రజాస్వామ్య పునాదులపై జరిగిన దాడి అని, ఈ దాడిని భారతీయ సమాజం ముక్తకంఠంతో ఖండించాలని సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శ�
బీజేపీని ఓడించేందుకు కలిసి వచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకుంటామని, బీజేపీకి వ్యతిరేకంగా కలిసి వచ్చే వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక పార్టీలతో స్థానిక ఎన్నికల అవగాహన కుదుర్చుకుంటామని సీపీఎం భద్రాద్రి కొత్త�
వైద్య ఆరోగ్య శాఖ 104 సర్వీసులో పని చేస్తున్న సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సోమవారం వారు కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును కలిసి వినతిపత్రం అందజేశారు
సంస్థ నిర్దేశించిన లక్ష్యాలను కార్మికులు సాధిస్తుంటారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం సంస్థ లాభాల బాటలోనే నడుస్తుంది. ఇంత కష్టపడి పనిచేసిన కార్మికులకు, కార్మికుల కుటుంబ సభ్యులకు సింగరేణి ప్రధాని ఆస్పత్�
ఆర్ధిక సంవత్సరంలో 2024-2025 సింగరేణి సంస్థకు వచ్చిన వాస్తవ లాభాల్లో 35 శాతం వాటా కార్మికులకు ఇవ్వాలని కొత్తగూడెం ఎమ్మెల్యే, ఏఐటీయూసీ యూనియన్ గౌరవాధ్యక్షుడు కూనంనేని సాంబశివరావు అన్నారు. ఈ మేరకు శనివారం గ
ఇల్లెందు 21 ఫిట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1985-86 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తాము విద్యనభ్యసించిన పాఠశాలలోనే గురువారం ఆత్మీయంగా సమావేశమయ్యారు.
రాష్ట్రంలోని మైనారిటీ గురుకులాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (టీజీటీ), పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ), అలాగే జూనియర్ లెక్చరర్ల (జేఎల్) వేతనాలను గతంలో మాదిరిగానే యథావ�
ఇల్లెందు పోలీస్ డివిజన్ పరిధిలో అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను అన్నారు. గురువారం ఇల్లెందు మున్సిపాలిటీ పరిధి 22వ వార్డు వినోబా భావే కాలనీలో భద్రాద్ర�
క్రీడలు మనకు కష్టపడితే విజయం తథ్యమనే సత్యాన్ని తెలియజేస్తాయని కొత్తగూడెం టూ టౌన్ ఇన్స్పెక్టర్ డి.ప్రతాప్ అన్నారు. గురువారం చుంచుపల్లి మండలం, ధన్బాద్ పంచాయతీ పరిధిలోని సెయింట్ జోసెఫ్ హై స్కూల్లో