ఇటీవల కాలంలో సింగరేణిలో ఆర్భాటాల పేరుమీద లక్షలు ఖర్చుపెడుతున్నారు. అదే కార్మిక సంక్షేమానికి వచ్చేసరికి కొర్రీలు పెడుతున్నారంటూ కార్మికులు వాపోతున్నారు. గత కొన్ని రోజులుగా చలి తీవ్రత పెరగడంతో సర్ఫే�
మత సామరస్యానికి ప్రతీక ఉర్సు ఉత్సవాలు. ఆహ్వాదకరమైన ప్రకృతి, ప్రశాంత వాతావరణంలో కొలువై నిజాం కాలం నుండి పేరు ప్రఖ్యాతి చెందిన పురాతన బొగ్గుటకు ఐదు కిలోమీటర్ల దూరంలో వెలిసిన నాగుల్ మీరా మౌలా చాన్
ఇందిరమ్మ గృహ నిర్మాణాల సమయాన్ని దృష్టిలో పెట్టుకుని గృహ నిర్మాణ సామగ్రి రేట్లను వ్యాపారులు అమాంతం పెంచడం పట్ల అధికారులు చర్యలు చేపట్టాలని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కౌన్సిల్ సభ్యులు మునిగడ�
పనుల కోసం కేటాయించిన సిమెంట్ను అక్రమంగా తరలించడాన్ని గుర్తించిన సింగరేణి కార్పొరేట్ ఎస్ అండ్ పిసి సిబ్బంది స్వాధీనం చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. సింగరేణి కొత్తగూడెం ఏరియాలో కాంట్రాక్ట్ పనులు నిర
సింగరేణిలో తరచుగా వినబడే మాట పారదర్శకతకు పెద్దపీట వేస్తాం అని. అనేక సందర్భాల్లో అనేకచోట్ల సింగరేణి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నుండి జీఎం వరకు చెప్పే మాట. కానీ ఆచరణలో మాత్రం అది కనబడడం లేదు.
యువత డ్రగ్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కలిగి ఉండి వాటికి దూరంగా ఉండాలని ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను అన్నారు. గురువారం ఇల్లెందు పట్టణం గోవింద్ సెంటర్ నుండి జగదాంబ సెంటర్ వరకు డ్రగ్స్ పై యుద్ధం అనే
మానసిక దివ్యాంగుల పట్ల ఉదార స్వభావం కలిగి ఉండాలని జడ్జి దేవరపల్లి కీర్తి చంద్రిక రెడ్డి అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇల్లెందు మండల న్యాయ సేవాధికార సంస్థ ఆ
బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న కుటిల బుద్ధిని మాల మహానాడు తీవ్రంగా ఖండిస్తుందని, కాంగ్రెస్ పార్టీ ఆడ లేక మద్దెల ఓడినట్టు అనే సామెత చందంగా ఉందని మాల మహానాడు భద్రాద్రి కొత్తగూడెం
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిగా సేవలందించిన కంభంపాటి శ్రీనివాసరావు ఇటీవల పదవీ విరమణ పొందారు. కాగా తన రిటైర్మెంట్ ప్రయోజనాలు ఇప్పటికీ అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, జేఏసీ నాయకులకు, అధికార
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం (TSGREA) కొత్తగూడెం హెడ్ క్వార్టర్స్ యూనిట్ కార్యవర్గాన్ని బుధవారం కొత్తగూడెం రామ టాకీస్ రోడ్డు లోని అసోసియేషన్ కార్యాలయంలో ఎన్నుకున్నారు.
సింగరేణి సంస్థల్లో వివిధ విభాగాల్లో పని చేస్తున్న సుమారు 32 వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని, వారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తొలి అడుగుగా ఈఎస్ఐ (ఉద్యోగుల రాష్ట్ర భద్
భారత ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ పై మతోన్మాద ముసుగులో ఉన్న న్యాయవాది జరిపిన దాడి ప్రజాస్వామ్య పునాదులపై జరిగిన దాడి అని, ఈ దాడిని భారతీయ సమాజం ముక్తకంఠంతో ఖండించాలని సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శ�
బీజేపీని ఓడించేందుకు కలిసి వచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకుంటామని, బీజేపీకి వ్యతిరేకంగా కలిసి వచ్చే వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక పార్టీలతో స్థానిక ఎన్నికల అవగాహన కుదుర్చుకుంటామని సీపీఎం భద్రాద్రి కొత్త�