పవర్ ప్లాంట్ నిర్మాణం అసత్య ప్రచారమని, ప్రతిపక్ష నాయకుల మాటలను నమ్మే స్థితిలో ప్రజలు లేరని దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మండలం
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే ప్రజలు మళ్లీ బీఆర్ఎస్కు పట్టం కట్టాలని బీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ర�
సీఎం కేసీఆర్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యపడుతుందని, రాష్ట్రంలో మూడోసారి బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని, ప్రతిపక్షాల మోసపూరిత మాటలను నమ్మవద్దని మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభ�
పేదల సంక్షేమం బీఆర్ఎస్తోనే సాధ్యమని, ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. గురువారం చేగుంట మండలంలో బోనాల్, పులిమామిడి, కి�
రాష్ట్రంలోని సబ్బండ వర్గాల ప్రజలు కేసీఆర్ను మూడోసారి సీఎంను చేయడానికి ఎదురుచూస్తున్నారని దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. గురువారం అక్బర్పేట-భూంపల్లి మండలంలోన�
దుబ్బాక నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎదురులేని శక్తిగా ఎదిగింది. రోజురోజుకూ పార్టీలో చేరికలు జోరందుకున్నాయి. నియోజకవర్గంలోని బీజేపీ, కాం గ్రెస్ పార్టీల నాయకులతో పాటు గ్రామాల నుంచి భారీ సంఖ్యలో యువజన సంఘా
స్వరాష్ట్రంలో పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నారని మెదక్ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు.
హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో రూ.12 కోట్లతో ఏర్పాటు చేసిన నీరా కేఫ్లాగా అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు సంబురంగా కొనసాగుతున్నాయి. జిల్లాలో మంగళవారం విద్యా దినోత్సవం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించారు. పెద్దఎత్తున మొక్కలు నాటారు. ఆయా గ్�
‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే నా ఇంటిపై ఐటీ దాడులు చేయించింది. నేను ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడలేదు. కొత్త ప్రభాకర్రెడ్డి ఈజ్ ఫ్యూర్ వైట్ పేపర్' అని మెదక్ ఎంపీ, బ
రోజూ 65 వేల మందికి ఉచిత భోజనం ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సంగారెడ్డి జిల్లా కందిలోని అక్షయపాత్ర ఆవరణలో కృష్ణ మందిరం, సాంస్కృతిక కేంద్రానికి భూమిపూజ సంగారెడ్డి అర్బన్/పటాన్చెరు, జూలై 31: లాభాపేక్�
యాసంగి సీజన్లో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ సీఎం కేసీఆర్ రైతులకు అండగా నిలిచారని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. ఆదివారం దౌల్తాబాద్లో ఐకేపీ ఆధ్వర్యం�