బీజేపీ దళిత వ్యతిరేకి అని, ఆ పార్టీ నేతలు దళితబంధుపై అవాకులు, చవాకులు పేలుతున్నారని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. దళితుల పట్ల చిత్తశుద్ధి ఉంటే బీజేపీ రాష్ర్టాల్లో దళిత
దళిత, గిరిజన సంక్షేమం వారికి నచ్చదు సంజయ్ దమ్ముంటే దేశవ్యాప్తంగా.. దళిత బంధును అమలు చేయించు మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ పెద్దపల్లి, జనవరి 20 (నమస్తే తెలంగాణ): బీజేపీ ఏడున్నరేండ్ల పాలనలో దేశంలోని దళిత బ�
Mukkoti Ekadasi | రాష్ట్రంలోని ఆలయాలు ముక్కోటి ఏకాదశి శోభను సంతరించుకున్నాయి. ప్రముఖ ఆలయాల్లో వైకుంఠ ద్వారం ద్వారా భగవంతుడిని దర్శించుకుంటున్నారు. దక్షిణాది అయోధ్య భద్రాద్రి రామయ్య సన్నిధిలో వైకుంఠ ఏకాదశి ఉత్సవ
స్వరాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలవారీగా సెంటర్లు ఏర్పాటు చేశాం విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి మంత్రి కొప్పుల ఈశ్వర్ జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎస్సీ స్టడీ సర్కిల్కు ప్రారంభోత్సవం జగిత్యాల, జనవరి 10 (�
వెల్గటూర్లో పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వ సహకారం బాగుంది క్రిభ్కో చైర్మన్ చంద్రపాల్సింగ్ మంత్రి కొప్పుల ఈశ్వర్తో కలిసి స్తంభంపల్లిలో స్థల పరిశీలన వెల్గటూర్, డిసెంబర్ 28 : జగిత్యాల జిల్లాలో ఏడాదిక�
మంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్మారం, డిసెంబర్ 24: కేంద్రం మొండి వైఖరి వీడి బాయిల్డ్ రైస్ కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. లేదంటే బీజేపీ నాయకులను గ్రామాల
12 ఎకరాల విస్తీర్ణంలో మెమోరియల్ పార్క్ ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల వెల్లడి 12 అడుగుల నమూనా విగ్రహం ఆవిష్కరణ హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): దేశంలో ఎక్కడా లేనివిధంగా హుస్సేన్సాగర్ తీరంలో ర�
హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఎస్సీ గురుకులాల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా బాధ్యతాయుతంగా పనిచేయాలని ఎస్సీ కులాల అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశి�
టీఆర్ఎస్ను ఎవరూ విచ్ఛిన్నం చెయ్యలేరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు టీఆర్ఎస్ను ఓడించాలని బోర్లా పడ్డాయి కొన్ని చోట్లే ఉన్న బీజేపీ ప్రాంతీయ పార్టీనే ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు
మంత్రి కొప్పుల ఈశ్వర్ రవీంద్రభారతి, నవంబర్ 21: కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి.. తెలంగాణను సస్యశ్యామలం చేసి.. సీఎం కేసీఆర్ అపర భగీరథుడిగా కీర్తినార్జించారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అ
రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పెగడపల్లిలో వైకుంఠరథం ప్రారంభం కరోనా వారియర్స్కు సన్మానం పెగడపల్లి, నవంబర్ 14: సమాజ సేవలో అందరూ భాగస్వాములవ్వాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ �
ఉప ఎన్నిక సమీపిస్తున్న వేళ టీఆర్ఎస్లోకి చేరికల పర్వం కొనసాగుతున్నది. శనివారం జమ్మికుంటలో మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో 50 మంది యువత బీజేపీ నుంచి టీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి కండువా కప్పి పార్ట�
ఆ పార్టీకి ఓటేస్తే నష్టపోతం: మంత్రి కొప్పుల జమ్మికుంట, అక్టోబర్ 12: తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండటాన్ని బీజేపీ పార్టీ ఓర్వలేక పోతున్నదని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. సీఎం కేసీఆర్