65 ఏండ్లలోపు వారందరికీ వర్తింపు హుజూరాబాద్లో మిగిలిన వారికి మూడు రోజుల్లో నగదు జమ చేస్తాం రూ.10 లక్షలతో నాలుగు యూనిట్లు పెట్టుకోవచ్చు దళితబంధుపై సమీక్షలో మంత్రి హరీశ్రావు హాజరైన మంత్రులు కొప్పుల, గంగుల
టీఆర్ఎస్కు మరో అవకాశం ఇవ్వండి.. ప్రజలకు మంత్రి కొప్పుల పిలుపు జమ్మికుంట, సెప్టెంబర్ 17: హుజూరాబాద్ నియోజకవర్గం గులాబీ జెండాకు అడ్డా అని, అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ను గెలిపించి మరోసారి టీఆర్ఎ�
ఇచ్చిన మాటకు కట్టుబడతాం: మంత్రి కొప్పులజమ్మికుంట, సెప్టెంబర్11: బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్తో ఒరిగేదేం లేదని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఏడేండ్లు మంత్రిగా పనిచేసి ప్రజాసంక్షేమం, అ�
మిగతా వారికి త్వరలోనే జమచేస్తాందళితబంధు ఉన్నత స్థాయి సమీక్షలో మంత్రులు హరీశ్రావు, కొప్పుల, గంగులకరీంనగర్, సెప్టెంబర్ 7(నమస్తే తెలంగాణ): దళిత బంధు పథకం కింద హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇప్పటివరకు 12,521 మంద�
మంత్రి కొప్పులకు తీర్మాన ప్రతి అందజేతజమ్మికుంట, సెప్టెంబర్ 4: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్లోని అడ్తిదారుల సంఘం, గుమస్తాల సంఘాలు టీఆర్ఎస్కే జైకొట్టా యి. ఈ మేరకు నాయకులు, సభ్యు లు పట్టణంలో శనివ�
ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్జమ్మికుంట, ఆగస్టు 13 : బీజేపీ దళిత వ్యతిరేకి అని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. దుర్మార్గమైన పార్టీకి ఇకడ స్థానం లేదని పేరొన్నారు. కరీంనగర్ జ�
బండి సంజయ్కు మంత్రి కొప్పుల సవాల్ అంబేద్కర్ బాటలో సీఎం కేసీఆర్ అని ప్రశంస పెగడపల్లి, ఆగస్టు 5: ఎంపీ బండి సంజయ్కి దమ్ముంటే కేంద్ర ం నుంచి దళిత కుటుంబాలకు రూ.40 లక్షల చొప్పున సాయం అందించాలని సంక్షేమశాఖ మ�
మంత్రులు మహమూద్అలీ, కొప్పుల ఈశ్వర్ సమీక్షహైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): మొహర్రం నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. ఈ మేరకు మాసబ్ట్యాంక్లోని డీఎస్ఎస్ భవన్లో మత పెద్దల�
మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్జమ్మికుంట, జూలై 31: ‘బండి సంజయ్.. ఎంపీగా నువ్వు గెలిచి రెండున్నరేళ్లయ్యింది.. ఇప్పటివరకు నీ పార్టీ ఏం చేసిందో.. నువ్వేం చేశావో జమ్మికుంట, హుజూరాబాద్, కరీంనగర్ ప్రజల ముందుకు �
కాకతీయ కాలువకు 4వేల క్యూసెక్కులు విడుదలసీఎం కేసీఆర్కు మంత్రులు కొప్పుల, వేముల, గంగుల కృతజ్ఞతలుహైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో �
సంక్షేమశాఖ మంత్రి కొప్పుల హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతున్న దళిత బంధు పథకాన్ని విజయవంతం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి దళితబిడ్డపై ఉన్నదని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్
జగిత్యాల : సీఎం సహాయ నిధి పేదలకు ఓ వరం అని రాష్ట్ర ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివారం జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ఎంపీడీవో ఆఫీస్ వేదికగా 23 మంది లబ్దిదారులకు మంత్రి రూ.06,46,0