సిరిసిల్ల నియోజకవర్గంలో న్యాప్స్ కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు జన్మదిన వేడుకలను ఘనంగా జరిగాయి. తంగళ్లపల్లి మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు గజ భీంకార్ రాజన్న ఆధ్వర్యంలో ఆయన జన్మదిన వేడుకలను శుక్రవారం నిర్
కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్(కేడీసీసీ) రికార్డు స్థాయి లాభాలను గడించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను బ్యాంక్ రూ.100.10 కోట్ల లాభాన్ని ఆర్జించినట్లు కేడీసీసీ బ్యాంకు చైర్మన్, నాఫ్స్కాబ్ చైర్మ�
వైద్య విద్యార్థి ప్రవీణ్ కుటుంబానికి అండగా ఉంటామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ భ రోసానిచ్చారు. రంగంపేటకు చెందిన వైద్య విదా ్యర్థి మాలోత్ ప్రవీణ్ ఆదిలాబాద్లోని శివఘట్ వద�
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని నర్మాల గ్రామానికి చెందిన సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి నిమ్మల తిరుపతిగౌడ్-శోభ దంపతులకు సోమవారం నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రా�
గడిచిన ఆర్థిక సంవత్సరంలో కరీంనగర్ కేంద్ర సహకార బ్యాంకు 91.40 కోట్ల లాభం పొందిందని, 5,625 కోట్ల వ్యాపారం చేసిందని కేడీసీసీబీ, టెస్కాబ్, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంల�
జగిత్యాల జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు పిలుపునిచ్చారు.
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని రాయ్పూర్లో అందుకొన్న నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి విద్యానగర్/చొప్పదండి ఏప్రిల్ 25: కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు జాతీయ స్థాయిలో బెస్ట్పర్ఫార్మెన్స్ అవార్డుకు
సహకార బ్యాంకులను బలోపేతం చేసుకోవాలి : వినోద్కుమార్ | ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో జాతీయ బ్యాంకుల పరిస్థితులు అగమ్యగోచరంగా, విషమంగా మారనున్నాయని.. ఈ నేపథ్యంలో సహకార బ్యాంకులను బలోపేతం చేసుకోవాల్సిన అవసర