Konda Surekha | మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అవ్వడానికి ముందు ఢిల్లీలో, బర్తరఫ్ అనంతరం హైదరాబాద్లో మీడియా సమావేశంలో కొండా సురేఖ రేవంత్ సర్కార్, కాంగ్రెస్ అధిష్ఠానంపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సురే�
Konda Surekha | ‘ప్రశ్నించడమే పాపమైందా? ముఖ్యనేత, ఆయన సోదరుల దురాగతాలు, భూదందాలను బహిరంగంగా నిలదీయడమే శాపమైందా? ప్రశ్నించినందుకు పగపట్టి, వెంటాడి, వేటాడి మరీ కాటేశారా? ప్రశ్నిస్తే పదవి కోల్పోవాల్సిందేనా?’ అంటే ఈ ప�
Konda Murali | మంత్రివర్గం నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేసిన నేపథ్యంలో ఆమె భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి మీసం మెలేయడం చర్చనీయాంశంగా మారింది. మొదటి అంతస్తు బాలనీలోకి వచ్చిన మురళి.. అందరూ చూస్తుండగానే మీసం మెలే�
Konda Surekha | బీసీ నేత, సీనియర్ మంత్రి కొండా సురేఖపై వేటు పడింది. ఆమెను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేశారు. అనేక ఒత్తిళ్ల మధ్య, సుదీర్ఘ మంతనాల తర్వాత కాంగ్రెస్ అధిష్ఠానం.. తొలగింపునకు సమ్మతి తెలిపింది. సీఎం ధోరణి�
Konda Susmitha | కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు మరింత ముదిరిపాకాన పడింది. పాలకపక్షంలో విభేదాలు బయటపడటం సహజమే అయినా, ఇప్పుడా పరిధి దాటి ఒకరిపై ఒకరు నిఘా పెట్టుకొనే స్థాయికి వెళ్లిందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జ
Konda Surekha | సీఎం రేవంత్రెడ్డి, మంత్రి కొండా సురేఖ ఎదురుపడుతరా? రాఖీ పండుగ రోజు సీఎంకు రాఖీ కడుతరా? అనే ఉత్కంఠకు శుక్రవారం తెరపడినా.. ఆవెంటనే కొత్త చర్చ మొదలైంది.
Konda Surekha | మంత్రి కొండా సురేఖ తన ప్రసంగంలో నాలుగైదుసార్లు ‘ముఖ్యమంత్రి’ అని పేర్కొన్నారే కానీ రేవంత్రెడ్డి పేరెత్తలేదు. సీఎం పేరెత్తకపోవటం హాట్టాపిక్గా మారింది.
vikiti srihari | మంత్రి కొండా సురేఖపై వేటు వేయాలని మెజారిటీ ఎమ్మెల్యేల పట్టు పడుతున్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి. కాగా ఈ క్రమంలో ఏఐసీసీ పరిశీలకురాలు, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ రంగంలోకి దిగినట�
Konda Surekha | ఢీ అంటే ఢీ అంటున్నారు మంత్రి కొండా సురేఖ. ప్రెస్మీట్ పెట్టి తనను విమర్శించిన ఎమ్మెల్యేలపై ఆమె ఘాటుగా స్పందించారు. ఆ ఎమ్మెల్యేల వెనుక ‘అదృశ్యశక్తి’ ఉన్నదని ఆరోపించారు. ఆ అదృశ్యశక్తి ఎవరో గుర్తిం�
Congress | రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలకు బంపర్ ఆఫర్ వచ్చింది. రాష్ట్రంలో అసమ్మతి గళం వినిపిస్తున్న వారికి వ్యతిరేకంగా నిలబడి, ముఖ్యమంత్రికి అండగా నిలిచేవారి ఫైళ్లు శరవేగంగా కదులుతు
Revanth Reddy | మంత్రి కొండా సురేఖ, ఆమె కుమార్తె సుస్మితాపటేల్పై అధిష్ఠానం సీరియస్ అయిందని, మంత్రి పదవి నుంచి సురేఖను బర్తరఫ్ చేయడం ఖాయమని ప్రభుత్వ అనుకూల మీడియా తెగ ప్రచారం చేస్తున్నది.
తానెప్పుడూ తప్పుగా మాట్లాడలేదని, తనపై వచ్చిన ఆరోపణలు అబద్ధమని ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జీ చిన్నారెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ తనకు ఇచ్చిన నోటీసులను ఉపసంహరించుకోవాలని క�
Congress |‘కాంగ్రెస్ అంటేనే కొట్లాటలు.. పైసల కోసం దందాలు.. ఆ పార్టీ అధికారంలో ఉంటే అంతే. ప్రజల గురించి పట్టించుకోరు. పరిపాలన చెయ్యరు. పదవుల కోసం వాళ్లలో వాళ్లే కొట్లాడుకుంటరు. కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలో ఉన్నా