వరంగల్ నగరంలో నాలాలు, ప్రభుత్వ భూముల కబ్జాలపై ఉక్కుపాదం మోపనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. ప్రజాపాలన దినోత్సవంలో �
అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో మరోసారి ప్రతికూల నిర్ణయం వచ్చింది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల వారీగా నామినేట్ చేసిన ముఖ్యుల(డిగ్నిటరీ) జాబ�
జనగామ జిల్లా చిల్పూరు మండలం శ్రీపతిపల్లి మాజీ సర్పంచ్ ప్రత్యూషరెడ్డి భర్త, బీఆర్ఎస్ స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ కేశిరెడ్డి మనోజ్రెడ్డి సహా మరో ఇద్దరు నాయకులను శనివారం పోలీసులు ముం
కొలిచిన వారి కొంగు బంగారంగా విరాజిల్లుతున్న బల్కంపేట ఎల్లమ్మ (Balkampet Yellamma) అమ్మవారి కల్యాణోత్సవం కన్నువలపండువగా జరిగింది. అమ్మవారికి 27 చీరలు, స్వామివారికి 11 పంచెలతో అలంకారం చేశారు. 11.34 నిమిషాలకు ముఖ నక్షత్రయుక
సీఎం రేవంత్రెడ్డికి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి మధ్య అంతరం పెరిగినట్లు తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి మంత్రి పదవుల కేటాయింపులో తనకు అవకాశం దక్కకపోవడం, కొత్తగా వచ్చిన వారికి ప్రాధా
వరంగల్ నగర జనాభా పెరుగుదలకు అనుగుణంగా 2050 విజన్తో వరంగల్ మాస్టర్ ప్లాన్ను తయారు చేయాలని జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఎట్టకేలకు జిల్లాల్లోనూ వన మహోత్సవం ప్రారంభమైంది. ఇటీవల వరంగల్ జిల్లాలో వన మహోత్సవం లోగోను ఆవిష్కరించి, మొక్క నాటి సీఎం రేవంత్రెడ్డి అధికారికంగా కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.
Bonalu Festival | భాగ్యనగరం బోనమెత్తనుంది. జులై 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఆషాఢ బోనాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే ఆషాఢ బోనాలకు రూ. 20 కోట్లు మంజూరు చేసింది ప్రభుత్వం
Konda Surekha | వ్యవసాయం పేరుతో పోడు చట్టాలకు విరుద్ధంగా పోడు భూములను సాగుచేసే వారిపై కఠిన చర్యలు తప్పవని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు. పోడు రైతుల ప్రయోజనాలు దెబ్బతినకుండా, �
మంత్రి కొండా సురేఖ తనపై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని వరంగల్ జిల్లా గీసుగొండ ఎంపీపీ భీమగాని సౌజన్య పేర్కొన్నారు. బుధవారం కోటగండి సాయిబాబా, మైసమ్మ తల్లి ఆలయం వద్ద ఆమె తడి బట్టలతో ప్రమాణం చేశారు. ఈ సందర్భం
పరకాల కాంగ్రెస్లో వర్గపోరు రోజురోజుకూ ముదురుతున్నది. మంత్రి కొండా సురేఖ వర్గం వర్సెస్ ఎమ్మెల్యే రేవూరి వర్గం మధ్య వాగ్వాదాలు జరిగి రోడ్డెక్కి కేసులు నమోదైన ఘటనలు ఉండగా తాజాగా మంత్రి సురేఖ, ఎమ్మెల్యే �