Akkineni Nagarjuna | టాలీవుడ్ నటి సమంత, అక్కినేని నాగార్జున (Nagarjuna)పై మంత్రి కొండా సురేఖ (Konda Surekha) చేసిన వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. కొండా సురేఖ వివాదాస్పదన వ్యాఖ్యలపై ఇప్పటికే నాగా�
KTR | నిరాధార ఆరోపణలు, వ్యక్తిగత దాడులు చేసేవారిపై పోరాటం చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందని, తప్పకుండా నిజం గెలుస్తుందనే వ�
మంత్రి కొండా సురేఖపై వేసిన పరువు నష్టం దావాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు వాంగ్మూలాన్ని శుక్రవారం ప్రజాప్రతినిధుల కోర్టు నమోదు చేయనుంది.
Samantha | టాలీవుడ్ యాక్టర్లు నాగచైతన్య-సమంత (Samantha) నాగచైతన్య-సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ వ్యవహారంలో సమంత, నాగార్జున
Konda Surekha | మంత్రి కొండా సురేఖ(Konda Surekha) వ్యవహార శైలి వరంగల్(Warangal) కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం రేపుతోంది. మంత్రి ఒంటెద్దు పోకడలతో జిల్లాలోని ఎమ్మెల్యేలు(Congress MLAs) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ కోసం స్వామివారికి అరగంట ఆలస్యంగా నైవేద్యం సమర్పించడంతో భక్తులు మండిపడ్డారు.
కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను వాంగ్మూలం ఇచ్చేందుకు ఈ నెల 18న హాజరు కావాలని నాంపల్లి స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చే�
ఇటీవలి చర్యలు, మాటలతో వివాదాస్పద మంత్రిగా మారిన కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి మధ్య పంచాయితీ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వద్దకు చేరింది.
Nampally Court | రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావాపై నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టులో సోమవారం విచారణ జరిగింది.
Konda Surekha | అధికారం ఉందన్న అహంతో నాగచైతన్య- సమంత విడాకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నారు. తన వర్గీయులను అరెస్టు చేశారని స్వయంగా పోలీసు స్టేషన్కు వెళ్లి మర�
మంత్రి కొండా సురేఖ 23న కోర్టుకు హాజరు కావాలం టూ ప్రజాప్రతినిధుల కోర్టు మేజిస్ట్రేట్ శ్రీదేవి గురువారం ఉత్తర్వులు జారీచేశారు. అక్కినేని నాగార్జున దాఖలు చేసి న పరువు నష్టం పిటిషన్పై వాంగ్మూలాలను నమోదు చ
Konda Surekha | రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు నాంపల్లి ప్రత్యేక కోర్టు నోటీసులు జారీ చేసింది. టాలీవుడ్ హీరో నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసులో కొండా సురేఖకు నోటీసులు జారీ చేసినట్లు కోర్ట�
Akkineni Nagarjuna | టాలీవుడ్ నటి సమంతపై మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) చేసిన వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. కొండా సురేఖ కామెంట్స్పై క్రిమినల్ కేసుతోపాటు, పరువు నష్టం దావా విచ