బెల్లంపల్లి పట్టణంలో మళ్లీ తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. వేసవిలో సకాలంలో నీటిని సరఫరా చేయకపోవడం, పైపులు పగిలాయని మరికొన్ని రోజులు సరఫరాను నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
గురు భక్తితో ఏకలవ్యుడు చేసిన త్యాగం చరిత్రలో నిలబడిపోయిందని ఎమ్మెల్సీ, భారత జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం, ఎరుకల ఉద్యోగుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ట్యాం�
ఏప్రిల్ 20వ తేదీ ఆదివాసీ పోరాట చరిత్రలో మరువలేని జ్ఞాపకం. దేశ స్వాతంత్య్రానికి ముందు నైజాం పాలనలో జోడే ఘాట్ కేంద్రంగా సాగిన కుమ్రం భీం భూపోరాటానికి కొనసాగింపుగా జరిగిన ఇంద్రవెల్లి గోండు రైతుల ఉద్యమాని
నటుడిగా స్వర్ణోత్సవం జరుపుకుంటున్న డైలాగ్ కింగ్ సాయికుమార్కు 2024వ సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన కుమ్రంభీం జాతీయ పురస్కారం వరించింది. ఈ విషయాన్ని సెలక్షన్ చైర్మన్ సి.పార్థసారధి ఐఏఎస్, కో-ఛైర్
కుమ్రం భీం 84వ వర్ధంతి సందర్భంగా ఆయనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కే తారక రామారావు నివాళులర్పించారు. గురువారం తెలంగాణ భవన్లో భీం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
దేశం గర్వించదగ్గ గిరిజన తిరుగుబాటు వీరుడని, గోండు బెబ్బులి కుమ్రం భీం 84వ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఘనంగా నివాళులర్పించారు. ఆయన ఆదివాసీ యోధుడు, అరణ్య సూర్యుడు, పోరాట�
అప్పటికి ఇంకా దేశానికి స్వాతంత్య్రం రాలేదు. బ్రిటిష్ తెల్లదొరలు, నిజాం నవాబులు పాలిస్తున్న రోజులవి. 1935లో జనగాం(ఆసిఫాబాద్) జిలా ్లకేంద్రంగా ఉన్నప్పుడు అడవులను నమ్ముకొని జీవిస్తున్న ఆదివాసీలపై నిజాం సర�
ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన ఆదివాసీ మహనీయుల చరిత్రను నేటి తరం తెలుసుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా పిలుపునిచ్చారు. శుక్రవారం ఊట్నూర్లోని కుమ్రం భీం ప్రాంగణంలోని కుమ్రం భీం విగ్రహానికి ఐటీడీ�
అడవి తల్లి ఒడి నుంచి మరో కొలాం గ్రామం కనుమరుగు కాబోతున్నది. రాత్రింబవళ్లు తేడా లేకుండా నిత్యం అటవీ అధికారుల తనిఖీలు, వేధింపులు ఆ కొలాం గిరిజనులకు నిలువ నీడ లేకుండా చేస్తున్నాయి. తమ చేలల్లో పనులకు వెళ్లిన�