ఆర్జీ కర్ దవాఖానలో ట్రైనీ డాక్టర్పై హత్యాచారానికి పాల్పడిన సంజయ్ రాయ్కు జీవిత ఖైదు పడింది. ఈ మేరకు సోమవారం సియాల్దా కోర్టు అడిషనల్ జిల్లా, సెషన్స్ జడ్జి అనిర్బన్ దాస్ శిక్ష ఖరారు చేశారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతాలో ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ట్రైనీ డాక్టర్పై (Kolkata Doctor Case) హత్యాచార కేసులో పశ్చిమ బెంగాల్లోని సీల్దా కోర్టు నేడు (శనివారం) తీర్పు వెలువరించనుంది.
Kolkata Doctor Case | కోల్కతాలోని ఆర్జీ ఖర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో మహిళా డాక్టర్పై జరిగిన అత్యాచారం, హత్య ఘటనపై నేటికీ దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఘటనలో జూనియర్ డాక్టర్కు న్యాయం చేయడంత�
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కోల్కతా డాక్టర్ హత్యాచార కేసులో సీబీఐ సోమవారం సీల్డాలోని ప్రత్యేక న్యాయస్థానంలో చార్జిషీట్ను దాఖలు చేసింది. 200మందికి పైగా వ్యక్తుల నుంచి వాంగ్మూలం తీసుకున్న సీబీఐ, ఈ కేసుల
Kolkata Doctor Case: కోల్కతా డాక్టర్ హత్య కేసులో.. సీబీఐ తన ఛార్జ్షీట్ను సమర్పించింది. స్పెషల్ కోర్టు ముందు ఆ చార్జ్షీట్ దాఖలు చేశారు. ప్రధాని నిందితుడు సంజయ్ రాయ్ ఒక్కడే ఆ ఘోరానికి పాల్పడినట్లు సీ�
Kolkata Doctor Case | కోల్కతా జూనియర్ డాక్టర్ అత్యాచారం, హత్య కేసుపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ ట్రైనీ డాక్టర్ కేసును కోర్టు సుమోటోగా తీసుకొని విచారణ �
యావత్ దేశాన్నీ కుదిపేసిన ‘కోల్కతా జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన’ నేపథ్యంలో బెంగాల్ ప్రభుత్వం ‘అపరాజిత’ బిల్లును తీసుకొచ్చింది. మహిళలు - పిల్లలపై లైంగిక నేరాలు, వేగవంతమైన విచారణ, దోషులకు కఠిన శిక్షల�
Kolkata Doctor Case | వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసులో విధులను బహిష్కరించిన జూనియర్ డాక్టర్లు తమ నిరసనను కొనసాగిస్తున్నారు. మంగళవారం సాయంత్రం 5గంటల్లోగా విధుల్లో చేరాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసింద�
దవాఖానల్లో వైద్యుల భద్రత, వారిపై దాడులు, హింసను నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర ప్రభుత్వం బుధవారం రాష్ర్టాలకు పలు సూచనలు చేసింది. లోపాలను గుర్తించి, తగిన చర్యలు తీసుకొనేందుకు జిల్లా దవాఖ�
Kolkata Doctor Case | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనను సుమోటోగా తీసుకొన్న సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం విచారణ చేపట్టింద�
Kolkata Doctor Case | పశ్చిమ బెంగాల్ మహిళలకు సురక్షితమైన ప్రదేశం కాదని గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ అన్నారు. సమాసంలో మహిళలకు గౌరవప్రదమైన స్థానం ఉండేలా పూర్వ వైభవాన్ని తీసుకురావాలన్నారు. ప్రస్తుతం మహిళలు భయపడుతున్నా�
కోల్కతాలో డాక్టర్ మౌమితపై జరిగిన హత్యాచార ఘటనలో మమతా బెనర్జీ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం మాదిరిగా స్పందించి, సత్వర న్యాయం చేయాలని వైద్యవిద్యార్థులు డిమాండ్ చేశారు. మౌమిత ఆత్మకు శాంతి చేకూర్చాలని, �