అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా తెలంగాణ విభాగం ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఎడ్యుకేట్, ఇన్నోవేట్, ఆపరేట్ నినాదంతో 11వ వార్షిక కాన్సరెన్స్ నిర్వహిస్తామని తెలంగాణ విభాగం అధ్యక్షుడు డాక్టర్ దివ్వెల మోహన్ �
వైద్య విద్య అవసరాల నిమిత్తం కాకతీయ మెడికల్ కళాశాలకు తెలంగాణ నీట్, అవయవ, శరీర దాతల అసోసియేషన్ ఆధ్వర్యంలో పార్థీవదేహం అందజేశారు. తిమ్మాపూర్, బృందావన్ కాలనీ నివాసి దాచేపల్లి నరేందర్ (75) అనారోగ్యంతో మరణించార�
ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, సీఎం రేవంత్రెడ్డి ఆ హామీలను వెంటనే అమలు చేయాలని సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ జిల్లా �
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్(కేఎంసీ)లో వివిధ రకాల పన్నుల వసూలు విషయం వివాదాలకు, వాగ్వాదాలకు దారితీస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనైనా ప్రజల నుంచి పన్నులు వసూలు చేయాల్సిందేనంటూ కాంగ్రెస్ ప్రభుత్వం మున్�
కాకతీయ మెడికల్ కళాశాల (కేఎంసీ) భవిష్యత్ బంగారుమయంగా మారుతుందనడంతో ఎలాంటి అనుమానం లేదని ఐఎంఏ ఎథికల్ కమిటీ విభాగం అధ్యక్షుడు డాక్టర్ శేషుమాధవ్, కాకతీయ రీసెర్చ్ ఇనిషియేటివ్ ఫర్ ట్రాన్ఫర్మేటివ్
నేటి నుంచి కేఎంసీలో కాకతీయ రీసెర్చ్ ఇనిషియేటివ్ ఫర్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్నోవేషన్స్-24(క్రితి-24)ను నిర్వహించనున్నారు. గురువారం కేఎంసీ ఎన్ఆర్ఐ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాకతీయ మెడ
ఉత్కర్ష-2024లో భాగంగా కేఎంసీలో మంగళవారం నాలుగో రోజూ కార్నివాల్ నైట్ సంబురంగా సాగింది. ఉదయం కాన్ఫరెన్స్ హాల్లో రక్తదాన శిబిరంతో మొదలై సాయంత్రం ఎన్ఆర్ఐ భవన్లో ఫుడ్ ఫెస్టివల్, మ్యూజికల్ బ్యాండ్, స
ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నేడు మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు నియోజకవర్గాలతోపాటు గజ్వేల్లో ప్రజా ఆశీర్వాద సభలు (Praja Ashirvada sabha) నిర్వహించనున్నారు.
కాకతీయ మెడికల్ కళాశాలలో జూనియర్ విద్యార్థిపై సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్తోపాటు దాడికి పాల్పడిన ఘటనపై కాలేజీ యాంటీ ర్యాగింగ్ కమిటీ మంగళవారం విచారణ జరిపింది.
రాష్ట్రంలోనే తొలిసారిగా ఎమర్జెన్సీ మెడిసిన్, నెఫ్రాలజీలో ఎండీ (డాక్టరేట్ ఆఫ్ మెడిసిన్) కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ)కి ఎమర్జెన్సీ మెడిసిన్లో ఐదు, నెఫ్ర�
పాకిస్థాన్లో (Pakistan) హిందువులే (Hindus) లక్ష్యంగా దాడులు, హత్యలు కొనసాగుతున్నాయి. కరాచీలో (Karachi) ప్రముఖ హిందూ డాక్టర్ను దుండగులు వెంటాడి హత్యచేశారు. కరాచీ మెట్రోపాలిటన్ కార్పొరేషన్ (KMC) ఆఫ్ హెల్త్ మాజీ డైరెక్ట
Medico Preethi Case | వరంగల్ (Warangal) కాకతీయ మెడికల్ కాలేజీలో సీనియర్ వేధింపులు తాళలేక పీజీ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డ విషయం తెలిసిందే. ప్రస్తుతం నిమ్స్(NIMS)లో చికిత్స కొనసాగుతున్నది. అయితే, ప్రీత�
కేయూ తెలుగు విభాగం అధ్యాపకురాలు, కవి, రచయిత్రి, సాహిత్య ఉద్యమకారిణి ప్రొఫెసర్ శోభారాణి(45) ఆదివారం మరణించగా.. ఆమె పార్థివదేహాన్ని వరంగల్ కాకతీయ వైద్య కళాశాల అనాటమీ విభాగానికి సోమవారం ఆమె కుటుంబ సభ్యులు అ�