‘ఇందిరమ్మ ఇండ్లకు మట్టి, ఇసుక దొరకడంలేదు. చేసిన పనులకు సంబంధించిన బిల్లులు పడ్తలేవు. గ్రామాల్లో నాయకులంతా మమ్మల్ని తిడుతున్నరు’ అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఎదుట కాంగ్రెస్
సిరిసిల్ల నియోజకవర్గంలో దర్జాగా ప్రొటోకాల్ ఉల్లంఘన జరుగుతున్నది. ప్రొటోకాల్ అమలు చేయాల్సిన కలెక్టర్ సందీప్కుమార్ ఝా స్థానిక కాంగ్రెస్ నేత కేకే మహేందర్రెడ్డిని వెంటబెట్టుకుని స్థానిక ఎమ్మెల్�
మండలంలోని పలు అధికారిక కార్యక్రమాలను కలెక్టర్ సందీప్కుమార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి కేకే మహేందర్రెడ్డితో కలిసి నిర్వహించడంపై ప్రోటోకాల్ అనేది లేకుండా కార్యక్రమం నిర్వహించారా అని ప�
సిరిసిల్ల లో ఎట్టకేలకు అధికార యంత్రాంగం దిగొచ్చింది. బీఆర్ఎస్ నేతల ఒత్తిడికి, ఆందోళనకు అధికారిక కార్యక్రమమైన రేషన్ కార్డుల పంపిణీ లో స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఫొటో ను ఫ్లెక్సీ లో ఏర్పాటు చేశారు.
సర్పంచ్ ఎన్నికల్లో తనకు డబ్బులు ఇచ్చారన్న ఆరోపణలపై మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చకు రావాలని, తాను కూడా సిద్ధమే అని బీఆర్ఎస్ సీనియర్ నేత, సర్పంచ్ల ఫోరం జిల్లా మాజీ అధ్యక్షుడు మాట్ల మధు (Matla Madhu) అన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అల్టిమేటంతో దిగొచ్చిన ప్రభుత్వం మల్కపూర్ రిజర్వాయర్ నుంచి నీటిని వదిలింది.
గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గారికి...బీఆర్ఎస్ పాలనలో పదేండ్లు పండుగలా కళకళలాడిన చేనేత రంగం మీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మళ్లీ సంక్షోభంలోకి కూరుకుపోయింది. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో �
తనకు సంబంధం లేని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన పేరు ను ప్రస్తావిస్తూ... ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురే ఖ, కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, ఆ పార్టీ నాయకుడు కేకే మహేందర్రెడ్డికి బీఆర్ఎస్�
ఫోన్ ట్యాపింగ్ విషయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖతోపాటు మరో ఇద్దరు కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పరువునష్టం దావా వేశారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనపై నిరాధార, సత్యదూరమైన ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నాయకులు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేకుంటే న్యాయపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడె�
తాను చేసిన వ్యాఖ్యలు ఓ సామాజికవర్గాన్ని బాధ కలిగించేలా ఉంటే వెనక్కి తీసుకుంటున్నానని కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం రాజన్న సిరిసిల్ల జ�
కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డిపై పద్మశాలీలు ఆగ్రహించారు. తమ సమాజాన్ని కించపరిచేలా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిచారు. వెంటనే కేకే సిరిసిల్ల నేతన్న విగ్రహం వద్ద�
కాంగ్రెస్ నేత కేకే మహేందర్రెడ్డి శాశ్వత పోటీదారే తప్పా..పది సార్లు బరిలో నిలిచినా ఎమ్మెల్యేగా గెలువలేరు..’ అంటూ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఎద్దేవా చేశారు. ‘
గత ప్రభుత్వాలు మోపిన వివిధ రకాల శిస్తు(పన్ను)ను మాఫీ చేసి సుభిక్షమైన పాలన అందించిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య కొనియాడార�