China Manja | మకర సంక్రాంతి పండుగ వేళ విషాదం నెలకొంది. మాంజా నుంచి తప్పించుకోబోయి ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. గుజరాత్లోని సూరత్లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Harish Rao | చైనా మాంజా పట్ల ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు కోరారు. సంక్రాంతి పండుగ సమయంలో చైనా మాంజా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
China Manja | పశువుల కోసం బైక్పై గడ్డి తీసుకెళ్తున్న రైతుకు చైనామాంజా తగిలి గొంతు కోసుకుపోయిన ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం నాళేశ్వర్లో చోటుచేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం..
China Manja | సంక్రాంతి పండుగ వేళ నిషేధిత చైనా మాంజా కారణంగా మరొకరు గాయపడ్డారు. ఉప్పల్ స్టేషన్ పరిధిలో చైనా మాంజా తగలడంతో ఏఎస్సై నాగరాజు గొంతు కోసుకుపోయింది. దీంతో తీవ్ర రక్తస్రావమైన ఏఎస్సైని వెంటనే ఆస్పత్రికి �
Hyderabad Metro | గాలిపటాలతో మెట్రో సేవలకు అంతరాయం కలుగుతుండటంతో హెచ్ఎంఆర్ఎల్ ఆందోళన చెందుతున్నది. సంక్రాంతి సందర్భంగా ఎగురవేసే గాలిపటాల దారాలు.. ఓవర్ హెడ్ ఎలక్ట్రిక్ వైర్లకు చుట్టుకుని విద్యుత్ సరఫరాకు �
Hyderabad | పతంగులను చేసేందుకు వెళ్తే ఓ వ్యక్తి ప్రాణాలు పోయాయి. బిల్డింగ్పై నుంచి ప్రమాదవశాత్తు కిందపడి వ్యక్తి మృతి చెందిన సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. ఈ నెల 17న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో షాబాద్లో నిర్వహించే రైతుధర్నా క�
Hyderabad | నిషేధిత చైనా మంజాలపై(Chinese manjas) నగర టాస్క్ఫోర్స్ విభాగం, స్థానిక పోలీసులతో కలిసి నాలుగు నెలల్లో 107 కేసులు నమోదు చేసిందని టాస్క్ఫోర్స్ డీసీపీ సుధీంద్ర తెలిపారు.
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా హైదరాబాద్లోని పరేడ్గ్రౌండ్స్లో 13 నుంచి 15 వరకు అంతర్జాతీ య కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్టు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్�
పతంగుల ఎగురవేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, అదే విధంగా ప్రశాంతతకు భంగం కల్గించకుండా నిబంధనలు పాటించాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సూచించారు. ఈ మేరకు బహిరంగ ప్రదేశాలలో(పబ్లిక్ ప్లేస్) లౌడ్ స
పతంగుల సరదా.. పండుగ పూట విషాదం మిగిల్చింది. ఇద్దరు యువకులను బలితీసుకున్నది. పతంగి ఎగురవేస్తూ.. ప్రమాదవశాత్తు లిఫ్టు గుంతలో పడిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోగా.. మరో చిన్నారి విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందా�
China Manja | హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని మంగళ్హాట్లో పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. చైనా మాంజాను విక్రయిస్తున్న 18 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా భోగి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఆడపడుచులు ఉదయాన్నే ఇండ్ల ఎదుట రంగురంగుల ముగ్గులు వేసి అందులో గొబ్బెమ్మలను పెట్టి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.