ప్రధాని మోదీ మణిపూర్ పర్యటన వేళ ఆ రాష్ట్ర బీజేపీలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. పార్టీ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ 43మందికి పైగా ఆ రాష్ట్ర బీజేపీ నేతలు గురువారం సామూహిక రాజీనామాలకు దిగారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వైపల్యంతోనే రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందని కిసాన్ మోర్చా జాతీయ కార్యదర్శి గోలి మధుసూదన్ రెడ్డి అన్నారు. శనివారం కట్టంగూర్ లో ఎరువుల దుకాణాలతో పాటు పీఏసీఎస్ కేంద్రాన్ని సందర్శిం�
అఖిలపక్ష రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాల సంయుక్త వేదిక, వ్యవసాయ కార్మిక సంఘాల ఐక్య వేదిక, సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం తలపెట్టిన దేశవ్యాప్త గ్రామీణ బంద్, పారిశ్రామిక సమ్మె ఖమ్మం జిల్లాలో �
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకంగా మరోసారి ఉద్యమ శంఖారావం మోగింది. సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈనెల 26 నుంచి 28 వరకు
దేశవ్యాప్తంగా రైతాంగ ఉద్యమానికి 2021లో తలొగ్గిన కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలును విస్మరించినందుకు నిరసనగా రైతులు రెండో దశ రైతాంగ ఉద్యమానికి సిద్ధం కావాలని సయుక్త కిసాన్ మోర్చా జాతీయ నేతలు
బీజేపీ సర్కారు తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగించిన ఉద్యమంలో అమరులైన రైతులకు సింగూ సరిహద్దులో స్మారకం నిర్మించేందుకు స్థలం కేటాయించాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) బుధవారం రాష్ట్రప�
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించి రెండేండ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా రైతులు శనివారం అన్ని రాష్ర్టాల్లో ‘చలో రాజ్భవన్' నిర్వహించారు.
రైతన్నలు సిద్ధం కావాలని రాకేశ్ టికాయిత్ పిలుపు అజయ్ మిశ్రాను మంత్రిగా తొలగించాలని డిమాండ్ లఖింపూర్, ఆగస్టు 19: డిమాండ్ల సాధన కోసం దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టేందుకు రైతన్నలు సిద్ధం కావాలని భారతీయ క
‘విద్రోహ దినం’లో ప్రజాసంఘాల నేతలు ముషీరాబాద్, జనవరి 31: ప్రధాని నరేంద్రమోదీ రైతులకు ఇచ్చిన వాగ్దానాలను తుంగలోతొక్కారని ప్రజాసంఘాల నాయకులు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ �
సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు విపక్షాలు, పలు సంఘాల మద్దతు కొత్త సాగు చట్టాలకు నేటితో ఏడాది న్యూఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు రాష్ట్రపతి ఆమోదం తెలిపి సోమవారానికి (సెప్టెంబర్ 2