దేశంలో క్రీడాభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. ప్రపంచ క్రీడల్లో టాప్-5లో నిలువడమే ఏకైక లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నూతన క్రీడా పాలసీని తీసుకొచ్చింది. ‘ఖేలో భారత్ నీతి- 2025’ పేరిట తీసుకొచ్చిన ఈ పాలసీకి కేం�
ఖేలో ఇండియా గేమ్స్.. దేశంలో ప్రతిభ కల్గిన క్రీడాకారులను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం 2017లో తీసుకొచ్చిన పథకం. ఒలింపిక్స్, ఆసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, ప్రపంచ చాంపియన�
ఖేలో ఇండియా పారా గేమ్స్కు గురువారం తెరలేచింది. ఎనిమిది రోజుల పాటు జరిగే పారాగేమ్స్ను కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుక్ మాండవీయా అధికారికంగా ప్రారంభించారు.
ప్రతిష్ఠాత్మక ఖేలో ఇండియా-2026 పోటీలను హైదరాబాద్లో నిర్వహించేందుకు కేంద్ర క్రీడాశాఖ సుముఖత వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన పలు ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకున్నది.
Manu Bhaker | పారిస్ వేదికగా ఆదివారం జరిగిన ఒలింపిక్స్లో పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత స్టార్ షూటర్ మను భాకర్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నది. ఒలింపిక్స్లో పతకం నెగ్గి తొలి భారతీయ మహిళా షూటర్
Union Budget for Sports : కేంద్ర వార్షిక బడ్జెట్లో క్రీడలకు అగ్రతాంబూలం దక్కింది. గ్రామీణ స్థాయిలో క్రీడల అభివృద్ధికి ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) భారీ మొత్తాన్ని కేటాయించారు. గత బడ్జెట్ కేటాయి
చేతులు లేకున్నా ఆర్చరీలో సంచలన విజయాలతో పతకాల పంట పండిస్తున్న పారా ఆర్చర్ శీతల్ దేవి శారీరకంగా అన్ని అవయవాలూ సకమ్రంగా ఉండి పూర్తి ఫిట్నెస్తో ఉన్న ఆర్చర్లతో పోటీపడటమే గాక పతకం కూడా నెగ్గి ఔరా అనిపిం�
కేంద్ర క్రీడాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో క్షేత్రస్థాయిలో ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు తీసుకొచ్చిన ఖేలోఇండియా ద్వారా ప్లేయర్లకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూ
Khelo India | తమిళనాడు రాజధాని చెన్నైలో ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2023 (Khelo India Youth Games 2023)’ ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్రమోదీ హాజరయ్యారు. ప్రధానితోపాటు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, కేం�
ఉత్తర్ప్రదేశ్ వేదికగా జరుగుతున్న ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్లో రాష్ర్టానికి చెందిన హేమలత స్వర్ణం సహా రజత పతకంతో మెరిసింది. బుధవారం జరిగిన మహిళల రోయింగ్ 500మీటర్ల లైట్ వెయిట్ సింగిల్ స్కల్ ఈవె
రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థి చెర్రిపల్లి కీర్తన ప్రతిభకు తగిన గుర్తింపు లభించింది. జాతీయస్థాయిలో అద్భు త ప్రదర్శన కనబరుస్తూ పతకాలు కొల్లగొడుతున్న కీర్తనకు ఖేలో ఇండియా అథ్లెట్ స్కీమ్లో �
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన టాప్స్(టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్), ఖేలో ఇండి యా పథకాలతో క్రీడాకారులు ఆర్ధిక సమస్యలను అధిగమిస్తున్నారని భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ వెల్లడించింది.
ఖేలో ఇండియా మహిళల జూడో ర్యాంకింగ్ టోర్నీలో గురుకుల విద్యార్థులు సత్తాచాటారు. కేరళలో జరుగుతున్న ఈ పోటీల్లో గురుకుల పాఠశాలలకు చెందిన జూడోకాలు 6 పతకాలతో మెరిశారు. ఇందులో రెండు రజతాలు, 4 కాంస్యాలు ఉన్నాయి. అ�
దేశానికి దిక్సూచిగా అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళుతున్న తెలంగాణపై కేంద్రం పక్షపాత ధోరణి కొనసాగుతున్నది. సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో విప్లవాత్మక నిర్ణయాలతో మిగతా రాష్ర్టాలకు ఆదర్శంగా నిల�