వరుసగా విడుదలవుతున్ననోటిఫికేషన్లు కొలువులకు సిద్ధమవుతున్న యువత ప్రణాళికే విజయానికి సోపానం అభ్యర్థులకు జిల్లా కేంద్రంలో స్టడీసర్కిల్ అవకాశాలు అందిపుచ్చుకోవాలంటున్న నిపుణులు భద్రాద్రి కొత్తగూడెం, �
‘భగీరథ’ నల్లాలు సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలి వీసీలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టియానా జోంగ్త్ భద్రాచలం, ఏప్రిల్ 29: వేసవిలో ఏజెన్సీలోని ఆదివాసీలకు నీటి ఎద్దడి సమస్యను రానీయొద్ద�
తల్లిపాలు సేకరించి బలహీనమైన పిల్లలకు పంపిణీ హైదరాబాద్, వరంగల్ తర్వాత ఖమ్మంలోనే ఏర్పాటు అందుబాటులోకి నూతన మార్చురీ భవనం నేడు ప్రారంభించనున్న మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఖమ్మం సిటీ, ఏప్రిల్ 29 : ‘తల్లి �
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు పోలీస్శాఖ భారీగా జరిమానా విధించింది. అయితే, కొంతకాలంగా వాహనదారులు జరిమానాలు చెల్లించకపోవడంతో పెండింగ్లో ఉంటున్నాయి. దీంతో జరిమానాలో 25శాతం చెల్లిస్తే సరిప�
ఆయుర్వేదానికి వరం ఈ వృక్షం అటు ఆరోగ్య కారకాలు.. ఇటు రుచికరమైన పండ్లు.. చెట్ల పెంపకంపై అటవీ శాఖ ప్రత్యేక దృష్టి లక్ష్మీదేవిపల్లి, ఏప్రిల్ 28: చెట్టు ఒక్కటి.. ప్రయోజనాలు బహుళం. ఈ చెట్టు గురించి కొంతమందికి మాత్�
పంట పొలాల్లో ఫాం పాండ్స్ ఒక్కో కుంటకు ఉపాధి పథకం ద్వారా రూ.5 లక్షల నిధులు తవ్వకాలు పూర్తిగా ఉచితం సత్తుపల్లి, ఏప్రిల్ 29: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా నీటికుంటలు (ఫాం పాండ్స్) ఏర్పాటు చేసుకోవడం ద
ఈ సంవత్సరం మిర్చి రేటు ఎక్కువగా ఉన్నందున వచ్చే సంవత్సరం రైతులు మిర్చి తోటలు ఎక్కువగా వేసే అవకాశాలున్నాయని వారి వివరాలు సేకరించి వారికి సంబంధించిన భూసార పరీక్షలు చేయాలని ఏడీఏ విజయ్ చంద్ర అన్నారు.
ఇంజినీరింగ్ విద్యార్థులు తమ సాంకేతిక పరిజ్ఞానంతో సమాజాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కలెక్టర్ వీపీ గౌతమ్, కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి పిలుపునిచ్చారు. నగరంలోని ఎస్బీఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో గు
తెలంగాణ ప్రజల ఆస్తి టీఆర్ఎస్.. యావన్మందికి కాపలాదారు పెట్టనికోట.. కంచుకోట గులాబీ పార్టీ.. రెండు దశాబ్దాలుగా అప్రతిహత ప్రయాణం ఆగమయ్యే కాడి నుంచి ఆదర్శంగా నిలిచినం.. అన్నింట్లో మనమే నంబర్.1 ప్లీనరీలో టీఆర�
ఊరూవాడా అంబరాన్నంటిన సంబురాలు ఘనంగా టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం పల్లెపల్లెనా గులాబీ జెండాల ఆవిష్కరణ కేక్లు కట్ చేసి, మిఠాయిలు పంపిణీ చేసిన కార్యకర్తలు హైదరాబాద్లో పార్టీ ప్లీనరీకి తరలిన నేతలు పట�
విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు ఖమ్మం జిల్లాలో పరీక్షకు హాజరుకానున్న విద్యార్థులు 17,537 మంది పరీక్షల నిర్వహణపై నేడు విద్యాశాఖ మంత్రి సమీక్ష ఖమ్మం ఎడ్యుకేషన్, ఏప్రిల్27 : పదోతరగతి పరీక్షలు దగ్�