కరోనా కేసులు | దేశంలో కొత్తగా 28,326 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3,36,52,745కు చేరింది. ఇందులో 3,03,476 మంది చికిత్స పొందుతుండగా
Covid in Kerala: కేరళలో కరోనా వైరస్ ప్రభావం కంటిన్యూ అవుతూనే ఉన్నది. ఇవాళ కూడా కొత్తగా 16,671 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య
నవంబర్ 1 నుంచి కేరళలో విద్యాసంస్థలు ప్రారంభం కానున్నాయి. 1 నుంచి 12వ తరగతి విద్యార్థులకు తరగతులు జరుగనున్నాయి. మిగతా విద్యార్థులకు నవంబర్ 15 నుంచి పూర్తి స్థాయిలో విద్యాసంస్థలు ప్రారంభం అవుతాయిని తెలిసి�
Corona in Kerala: కేరళలో కరోనా మహమ్మారి ( Corona in Kerala ) విజృంభణ కొనసాగుతూనే ఉన్నది. రోజువారీ కొత్త కేసుల సంఖ్య గత రెండు రోజులుగా తగ్గినట్టే తగ్గి మళ్లీ
Covid in Kerala: కేరళలో కరోనా మహమ్మారి ప్రభావం కాస్త తగ్గింది. రెండు రోజుల క్రితం వరకు భారీగా నమోదైన రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య.. గత రెండు రోజులుగా
Covid 19 | ఇండియాలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 30,256 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. 295 మంది మరణించారు.
Corona in Kerala: కేరళలో కరోనా విస్తృతి కొనసాగుతూనే ఉంది. ఇవాళ కూడా కొత్తగా 19,653 మందికి పాజిటివ్ వచ్చింది. అయితే, పాజిటివ్ కేసుల కంటే ఇవాళ రికవరీల సంఖ్య
కరోనా కేసులు | దేశంలో కొత్తగా 30,773 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 3,34,48,163కు చేరింది. ఇందులో 3,26,71,167 మంది బాధితులు మహమ్మారి
తిరువనంతపురం: కరోనా విజృంభణ కొనసాగుతున్న కేరళలో నవంబర్ 1 నుంచి స్కూళ్లు తెరుచుకోనున్నాయి. సీఎం విజయన్ నేతృత్వంలో కరోనాపై జరిగిన కోర్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో తగిన ఏర్పాట్లు చ�