కరోనా కేసులు | దేశంలో కరోనా కేసులు 30 వేల దిగువకు చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 28,591 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,32,36,921కు చేరింది.
Covid: కేరళలో కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా తగ్గడంలేదు. అక్కడ ఇప్పటికీ 20 వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇవాళ కూడా కొత్తగా
కరోనా కేసులు | దేశంలో కొత్తగా 34,973 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,31,74,954కు చేరింది. ఇందులో 3,23,42,299 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 3,90,646 మంది చికిత్స పొందుతున్నారు
Pusthaka Gramam | మనషులను విజ్ఞానవంతులుగా మార్చే పుస్తకాలను ఎవ్వరూ మరవకూడదు. మనషులను విజ్ఞాన భాండాగారంగా మార్చే పుస్తకాలకు ఓ గ్రామం అత్యంత విలువ ఇచ్చింది. ఆ గ్రామం గురించి తెలుసుకోవాలంటే కేరళ వె�
న్యూఢిల్లీ : ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) ముస్లిం విద్యార్ధి సమాఖ్య మహిళా విభాగం హరితను రద్దు చేయడంపై బీజేపీ స్పందించింది. ఈ అంశంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వైఖరి ఏంటో వెల్లడించా�
తిరువనంతపురం: కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గత కొన్ని రోజులుగా 30 వేలకుపైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. వందల సంఖ్యలో మరణాలు రికార్డవుతున్నాయి. మొహర్రం, ఓనమ్, రక్షాబంధన్ వంటి వరుస పండుగ సెలవుల అన�
Nipah Virus | నిపా కారణంగా ఐసోలేషన్ 68 మంది : ఆరోగ్యమంత్రి | కేరళలో నిపా వైరస్ కలకలం కొనసాగుతున్నది. ఇప్పటి వరకు కేరళలో 68 మందిని ఐసోలేషన్కు తరలించారు. వీరందరినీ కోజికోడ్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులన�
కరోనా కేసులు | దేశంలో కొత్తగా 37,875 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, 369 మంది మరణించారు. గత 24 గంటల్లో మరో 39,114 మంది బాధితులు కరోనా నుంచి బయటపడ్డారు.
Covid 19 | దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 31,222 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 290 మంది చనిపోయారు. నిన్న కరోనా నుంచి కోలుకుని 42,942 మంది డిశ్చార్జి అయ్యారు.