తిరువనంతపురం: కేరళలో 11వ తరగతి పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే విధించింది. ఆ రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన సర్వోన్నత న్యాయస్థానం, పరీక్షలను వారం రోజుల పాటు నిలిపివేయాల
తిరువనంతపురం: కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గత కొన్ని రోజులుగా 30 వేలకుపైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. వందల సంఖ్యలో మరణాలు రికార్డవుతున్నాయి. మొహర్రం, ఓనమ్, రక్షాబంధన్ వంటి వరుస పండుగ సెలవుల నే�
తిరువనంతపురం : పెండ్లికి నిరాకరించిందనే కోపంతో గర్ల్ఫ్రెండ్ను దారుణంగా హత్య చేయడంతో పాటు అడ్డగించిన ఆమె తల్లిపై దాడి చేసిన వ్యక్తి ఉదంతం కేరళలోని నెడుమంగడ్ ప్రాంతంలో వెలుగుచూసింది. కేర�
తిరువనంతపురం: కారులో ఫుడ్ తింటున్నందుకు తల్లీ, కుమారులపై ఒక వ్యక్తి దాడి చేశాడు. కేరళలోని కొల్లం జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఆగస్ట్ 30న పరవూర్ బీచ్ సమీపంలో రద్దీగా ఉన్న రోడ్డు పక్కన నిలిపిన కారులో 44 ఏండ్ల మహి
తిరువనంతపురం: పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటి ఇంధన ధరల పెరుగుదలపై ఒక రాజకీయ నేత వినూత్నంగా నిరసన తెలిపారు. సుమారు నెలన్నర రోజులపాటు కాలినడకతో 14 జిల్లాల్లో ప్రయాణించారు. కరోనా పరిస్థితులతో ప్రజలు ఇబ్బంది ప�
Covid 19 | దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 30,941 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 350 మంది మరణించారు. ఈ మహమ్మారి నుంచి మరో 36,275 మంది కోలుకున్నారు. దేశంలో
Kovid-19 in Kerala: కేరళలో కరోనా వైరస్ ఇంకా ఉధృతంగానే ఉంది. ఇప్పటికీ 20 వేలకు దరిదాపుల్లోనే కొత్త కేసులు నమోదవుతున్నాయి. గత నాలుగైదు రోజుల్లో అయితే ఏకంగా
Gold smuggling: ఎయిర్పోర్టులలో ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్లు, కస్టమ్స్ ప్రివెంటివ్ యూనిట్లు, ఇతర సిబ్బందితో ఎంత పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేసినా బంగారం అక్రమ రవాణాకు
మూడో వేవ్ ప్రారంభానికి సంకేతం? మళ్లీ ఆంక్షల బాట పట్టిన రాష్ట్రం తిరువనంతపురం, ఆగస్టు 29: సెకండ్ వేవ్ ఉద్ధృతి కాస్త తగ్గి దేశం ఊపిరితీసుకొంటున్న వేళ కేరళలో కేసులు మళ్లీ వేగంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస
తిరువనంతపురం : ప్రముఖ చెఫ్, మళయాళ సినీ నిర్మాత ఎంవీ నౌషద్ (55) శుక్రవారం ఉదయం పథనమిట్టలోని ఓ ప్రైవేట్ దవాఖానలో మరణించారు. ఇన్ఫెక్షన్ బారినపడి చికిత్స పొందుతున్న నౌషద్కు గత 18 నెలలుగ�
Kerala | కేరళలో కొవిడ్ పరిస్థితులపై కేంద్ర మంత్రి ఆందోళన | కేరళలో కొవిడ్ పరిస్థితులపై కేంద్ర మంత్రి మురళీధరన్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. సీఎం పినరయి విజయన్ నే�