న్యూఢిల్లీ : ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) ముస్లిం విద్యార్ధి సమాఖ్య మహిళా విభాగం హరితను రద్దు చేయడంపై బీజేపీ స్పందించింది. ఈ అంశంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వైఖరి ఏంటో వెల్లడించా�
తిరువనంతపురం: కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గత కొన్ని రోజులుగా 30 వేలకుపైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. వందల సంఖ్యలో మరణాలు రికార్డవుతున్నాయి. మొహర్రం, ఓనమ్, రక్షాబంధన్ వంటి వరుస పండుగ సెలవుల అన�
Nipah Virus | నిపా కారణంగా ఐసోలేషన్ 68 మంది : ఆరోగ్యమంత్రి | కేరళలో నిపా వైరస్ కలకలం కొనసాగుతున్నది. ఇప్పటి వరకు కేరళలో 68 మందిని ఐసోలేషన్కు తరలించారు. వీరందరినీ కోజికోడ్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులన�
కరోనా కేసులు | దేశంలో కొత్తగా 37,875 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, 369 మంది మరణించారు. గత 24 గంటల్లో మరో 39,114 మంది బాధితులు కరోనా నుంచి బయటపడ్డారు.
Covid 19 | దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 31,222 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 290 మంది చనిపోయారు. నిన్న కరోనా నుంచి కోలుకుని 42,942 మంది డిశ్చార్జి అయ్యారు.
కోజికోడ్: కేరళలో నిపా వైరస్ సోకి ఓ బాలుడు మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఆ బాలుడితో కాంటాక్ట్లోకి వచ్చిన వారి శ్యాంపిళ్లను పుణెలోని వైరాలజీ ఇన్స్టిట్యూట్కి పంపారు. మొత్తం 24 నాలుగు శ్యాంపిళ�
Acid Attack | నిత్యం వేధిస్తున్న ఓ భర్తపై భార్య యాసిడ్ దాడి చేసి.. తన ఐదేళ్ల కుమారుడితో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కేరళ రాజధాని తిరువనంతపురంలో చోటు చేసుకుంది. రేజిలాల్, బిందు అనే దంపతులకు
కరోనా కేసులు | దేశంలో కొత్తగా 38,948 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,30,27,621కు చేరింది. ఇందులో 4,04,874 కేసులు యాక్టివ్గా ఉండగా, 3,21,81,995 మంది బాధితులు కోలుకున్నారు.
కేరళలోని కోజికోడ్లో గుర్తింపు వైరస్తో 12 ఏండ్ల బాలుడి మృతి మరో ఇద్దరిలో కనిపించిన లక్షణాలు హై-రిస్క్ క్యాటగిరీలో ఇంకో 20 మంది అప్రమత్తమైన కేరళ ఆరోగ్యశాఖ ప్రత్యేక బృందాన్ని పంపిన కేంద్రం కోజికోడ్, సెప్