Covid in Kerala: కేరళలో కరోనా మహమ్మారి ప్రభావం కాస్త తగ్గింది. రెండు రోజుల క్రితం వరకు భారీగా నమోదైన రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య.. గత రెండు రోజులుగా
Covid 19 | ఇండియాలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 30,256 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. 295 మంది మరణించారు.
Corona in Kerala: కేరళలో కరోనా విస్తృతి కొనసాగుతూనే ఉంది. ఇవాళ కూడా కొత్తగా 19,653 మందికి పాజిటివ్ వచ్చింది. అయితే, పాజిటివ్ కేసుల కంటే ఇవాళ రికవరీల సంఖ్య
కరోనా కేసులు | దేశంలో కొత్తగా 30,773 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 3,34,48,163కు చేరింది. ఇందులో 3,26,71,167 మంది బాధితులు మహమ్మారి
తిరువనంతపురం: కరోనా విజృంభణ కొనసాగుతున్న కేరళలో నవంబర్ 1 నుంచి స్కూళ్లు తెరుచుకోనున్నాయి. సీఎం విజయన్ నేతృత్వంలో కరోనాపై జరిగిన కోర్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో తగిన ఏర్పాట్లు చ�
Covid in Kerala: కేరళలో కరోనా మహమ్మారి ( Covid in Kerala ) విస్తృతి కొనసాగుతున్నది. గత రెండుమూడు రోజుల నుంచి తగ్గినట్టే తగ్గిన కొత్త కేసుల సంఖ్య ఇవాళ
తిరువనంతపురం: కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. రోజు వారీ వైరస్ కేసులు మళ్లీ 20 వేలు దాటాయి. బుధవారం నుంచి గురువారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 22,182 పాజిటివ్ కేసులు, 178 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మ�
కరోనా కేసులు | దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గత మూడు రోజులుగా 30 వేల దిగువన నమోదవుతున్న కేసులు, తాజాగా 30 మార్కును మళ్లీ దాటాయి. బుధవారం నమోదైన కేసుల కంటే ఇవి 12.4 శాతం అధికమని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి�
Covid in Kerala: కేరళలో కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టింది. చాలాకాలంగా అక్కడ 30 వేల దరిదాపుల్లో కొత్త కేసులు నమోదయ్యేవి. గత రెండు రోజుల నుంచి వరుసగా
KP Anil Kumar: కేరళ కాంగ్రెస్ పార్టీకి కీలక నేత రాజీనామా చేశారు. సీనియర్ నాయకుడు, కేరళ పీసీసీ మాజీ జనరల్ సెక్రెటరీ కేపీ అనిల్ కుమార్ ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి
Covid virus: తిరువనంతపురం: కేరళలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతూనే ఉన్నది. ఇవాళ కూడా కొత్తగా 15,058 కొత్త కేసులు నమోదయ్యాయి. దాంతో ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య
కరోనా కేసులు | దేశంలో వరుసగా రెండో రోజూ కరోనా కేసులు 30 వేల లోపు నమోదయ్యాయి. ఆదివారం 28 వేల మంది కరోనా బారిన పడగా, తాజాగా మరో 27 వేల కేసులు రికార్డయ్యాయి.