Kerala Elections | నన్ను కోసినా అదనంగా ఒక్క రూపాయి కూడా రాదు’.. రాష్ట్ర ప్రజల అవసరాల కోసం నిధులు అడిగితే సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన సమాధానం. కానీ.. కాంగ్రెస్ పార్టీ రాజకీయాల కోసం తెలంగాణ ప్రజల సొమ్ము రూ.6 కోట్లతో కేరళ ర�
Harish Rao | ఇంట్లో ఈగల మోత.. వీధిలో పల్లకి మోత అన్నట్లుంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఉందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ఎద్దేవా చేశారు. కేరళ ఎన్నికల కోసం అక్కడి మలయాళ పత్రికల్లో ముఖ్యమంత
Pinarayi Vijayan | తెలంగాణలో ‘బుల్డోజర్ రాజ్' నడుస్తున్నదని కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలోని భూదాన్ భూముల్లో నివసిస్తున్న పేదలకు చెం దిన సుమారు 700 ఇండ్లను నేలమట్టం చేసి, మూడు వేల మంద
Rythu Bharosa | యాసంగి పంట వేసి నెల రోజులు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులు ఎందుకు విడుదల చేయలేదు? రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు? ఈ ప్రశ్నలకు ‘కేరళ ఎన్నికల పన్�
వెయ్యి కోట్ల వేటకు కాంగ్రెస్ ప్రభుత్వం పేదలను సమిధలుగా మార్చుతున్నదా? కేరళ ఎన్నికలకు మూటల సర్దుబాటు కోసమే ఖమ్మంలో బుల్డోజర్లు కదంతొక్కాయా? ఇద్దరు మంత్రులు గీసిన స్కెచ్కు ముఖ్యనేత మద్దతు ఇచ్చారని, ఫల�
కాంగ్రెస్ దద్దమ్మ పాలనతో అన్ని వర్గాలను మోసం చేస్తున్నదని, కేరళ ఎన్నికల కోసం తెలంగాణ నుంచి డబ్బులు పంపాలని చూస్తున్నదని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మ
Kerala Elections | కేరళ అసెంబ్లీ ఎన్నికల కోసం తెలంగాణలో రూ.1,000 కోట్ల సమీకరణకు వేట మొదలైందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. నగదు పైసలు వచ్చే ఫైళ్లు ఏమున్నా సరే, క్లియర్ చేయాలని స్వయంగా ముఖ్యనేత ఆదేశాలిచ్చిన�
Keralam | త్వరలోనే కేరళ రాష్ట్రం పేరు కేరళంగా మారనుంది. తమ రాష్ట్రం పేరు మార్చాలంటూ కేరళ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను మంగళవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. త్వరలో కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో �
Kerala Elections | ‘ఎంకి పెండ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్టు.. కేరళ అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణ కాంగ్రెస్ నేతల పీకలమీదికి వచ్చిందట. ఆ రాష్ట్ర ఎన్నికల ఖర్చు కింద రూ.వెయ్యి కోట్లు సర్దే బాధ్యతను తెలంగాణ ముఖ్యనేత నెత్తి
న్యూఢిల్లీ: దేశంలో ఎక్కడ ఏ ఎన్నికలు జరిగిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నినాదం ఒక్కటే. అదే హిందుత్వ. ఢిల్లీ నుంచి గల్లీ ఎన్నికల వరకు ఏ ఇతర సమస్యలతో పని లేకుండా ఆ పార్టీ ఆ ఒక్క నినాదాంతోనే ఓ
తిరువనంతపురం: కేరళలో బీజేపీకి దిమ్మదిరిగే షాక్ తగిలింది. ఎన్నికలకు ముందు కేరళలో 35 స్థానాలు గెలుస్తామని ప్రగల్బాలు పలికిన ఆ పార్టీ కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది. ఇంతకు ముందు ఉన్న ఒక్క
మినీ ఎన్నికల సంగ్రామంలో అత్యంత కీలక ఘట్టం ముగిసింది. దక్షిణాదిలోని తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి శాసనసభలకు మంగళవారం ఒకే విడుతలో ఎన్నికలు జరిగాయి. చెదురుమదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా జరిగినట్టు ఎన్�
తమిళనాడు,కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు నేడేమునుపటి జోష్ లేకున్నా ఆసక్తి రేపుతున్న తమిళ రాజకీయ పోరుదూకుడు మీదున్న స్టాలిన్ డీఎంకేఅంతర్గతపోరుతో అన్నాడీఎంకే సతమతం చెన్నై, ఏప్రిల్ 5: సాధారణంగా తమి�