న్యూఢిల్లీ: దేశంలో ఎక్కడ ఏ ఎన్నికలు జరిగిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నినాదం ఒక్కటే. అదే హిందుత్వ. ఢిల్లీ నుంచి గల్లీ ఎన్నికల వరకు ఏ ఇతర సమస్యలతో పని లేకుండా ఆ పార్టీ ఆ ఒక్క నినాదాంతోనే ఓ
తిరువనంతపురం: కేరళలో బీజేపీకి దిమ్మదిరిగే షాక్ తగిలింది. ఎన్నికలకు ముందు కేరళలో 35 స్థానాలు గెలుస్తామని ప్రగల్బాలు పలికిన ఆ పార్టీ కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది. ఇంతకు ముందు ఉన్న ఒక్క
మినీ ఎన్నికల సంగ్రామంలో అత్యంత కీలక ఘట్టం ముగిసింది. దక్షిణాదిలోని తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి శాసనసభలకు మంగళవారం ఒకే విడుతలో ఎన్నికలు జరిగాయి. చెదురుమదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా జరిగినట్టు ఎన్�
తమిళనాడు,కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు నేడేమునుపటి జోష్ లేకున్నా ఆసక్తి రేపుతున్న తమిళ రాజకీయ పోరుదూకుడు మీదున్న స్టాలిన్ డీఎంకేఅంతర్గతపోరుతో అన్నాడీఎంకే సతమతం చెన్నై, ఏప్రిల్ 5: సాధారణంగా తమి�
న్యూఢిల్లీ: కేరళకు చెందిన మాజీ ఎంపీ జాయిస్ జార్జ్.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. రాహుల్గాంధీ ఓ బ్యాచిలర్ అని, ఆయనతో జాగ్రత్త అని కాలేజీ విద్యార్థినులను ఆయన హెచ్చర�
తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి షాక్ తగిలింది. ముగ్గురు ఎన్డీయే అభ్యర్థుల నామినేషన్లను రిటర్నింగ్ ఆఫీసర్లు తిరస్కరించారు. తలస్సేరి నియోజకర్గం నుంచి పోటీ చేయాలని భావి