CM Vijayan: కేరళ సీఎం పినరయి విజయన్ ఇవాళ అదానీ గ్రూపుకు చెందిన లాజిస్టిక్స్ పార్క్కు శంకుస్థాపన చేశారు. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో అదానీ లాజిస్టిక్స్ పార్క్ కీలక మైలురాయి అవుతుందని అధికారులు చ
Kerala CM | కేరళ సీఎం (Kerala CM) పినరయి విజయన్ (Pinarayi Vijayan) అధికారిక నివాసానికి బాంబు బెదిరింపు మెయిల్ (Mail) వచ్చింది. గుర్తుతెలియని వ్యక్తులు తంపనూరు (Thampanuru) పోలీస్ స్టేషన్ (Police station) కు మెయిల్ పంపారు.
Kerala CM | కేరళ ముఖ్యమంత్రి (Kerala CM) పినరయి విజయన్ (Pinarayi Vijayan)కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయ్లోని పలు వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి (convoy collided).
Priyanka Gandhi | కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్పై కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు ప్రియాంకా గాంధీ విమర్శలు గుప్పించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆమె పతనంతిట్ట లోక్సభ నియోజకవర్గంలో పర్యటించార
Money Laundering Case: కేరళ సీఎం కూతురుపై మనీల్యాండరింగ్ కేసు నమోదు అయ్యింది. వీణకు చెందిన కంపెనీల్లో అక్రమ లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ఎక్సాలాజిక్తో పాటు సీఎంఆర్ఎల్ మైనింగ్, కేఎస్ఐడీసీ కంపెనీల్లో
Rahul Gandhi | కేరళ రాష్ట్రం వాయనాడ్ లోక్సభ నియోజకవర్గంలోని పయ్యంపల్లిలో అజీష్ పినాచియిల్ అనే వ్యక్తిని అడవి ఏనుగు దాడి చేసి చంపింది. కొన్ని రోజుల క్రితమే నియోజకవర్గంలో మరో వ్యక్తి కూడా అడవి మృగం దాడిలో తీవ�
Kerala CM : కేరళలోని రేషన్ షాపుల్లో ప్రధాని నరేంద్ర మోదీ పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేయాలని కేంద్రం జారీ చేసిన ఆదేశాలు సరైనవి కాదని, వీటి అమలు కష్టమని సీఎం పినరయి విజయన్ అన్నారు.
Kerala CM Vijayan : మతం, ప్రభుత్వం మధ్య గీత సన్నగిల్లుతోందని కేరళ సీఎం విజయన్ అన్నారు. అయోధ్యలో జరిగిన రామ మందిరం ఈవెంట్లో ప్రధాని మోదీ పాల్గొనడాన్ని విజయన్ విమర్శించారు. ఒక మతపరమైన ఆరాధన క్ష�
Shoe Hurling Incident: క్యాబినెట్ మంత్రులతో సీఎం వెళ్తున్న కాన్వాయ్పై షూ అటాక్ జరిగింది. ఆ ఘటనకు సంబంధించి ఇప్పటికే నలుగుర్ని అరెస్టు చేశారు. ఆ కేసులో ఓ మహిళా జర్నలిస్టును కూడా బుక్ చేశారు. ఆమెను అరెస్టు చే�
Pinarayi Vijayan | కేరళ ముఖ్యమంత్రి (Kerala CM) పినరయి విజయన్ (Pinarayi Vijayan)కు బెదిరింపు కాల్ వచ్చింది (death threat). సీఎంను చంపేస్తామంటూ కేరళ పోలీస్ కంట్రోల్ రూమ్కు ఓ వ్యక్తి ఫోన్ చేశాడు.
Kerala CM | ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్తుందంటే ఆ మార్గంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తారు. కాన్వాయ్ వెంట కూడా సుశిక్షితులైన పోలీసులు ఉంటారు. సీఎం అంగరక్షకులు ఉంటారు.
ప్రజాస్వామ్యానికి బీజేపీ ముప్పుగా మారిందని కేరళ సీఎం పినరయి విజయన్ అన్నారు. ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ ఆవిర్భావ సభకు ఆయన హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ �
ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఘోరంగా విఫలమైంది. ఆ పార్టీ బీజేపీకి బీ-టీంగా మారింది. సరళీకృత ఆర్థిక విధానాల పేరుతో ప్రైవేట్ రంగానికి కాంగ్రెస్ ఊతం ఇస్తే.. బీజేపీ మరింత విస్తరింపజేసింది. ప్రభుత్వరంగ సం�