భారత రాజ్యాంగానికి సమాఖ్య స్ఫూర్తి పునాది వంటిదని, దేశ ఉనికికి ఆధారమని కేరళ సీఎం విజయన్ పేర్కొన్నారు. ప్రత్యేకంగా ఆర్థిక పరమైన అంశాల్లో నిర్ణయాలు తీసుకోవడం, వాటిని అమలు చేసే విషయంలో దీన్ని దృష్టిలో ఉంచ
న్యూఢిల్లీ: గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సీబీఐ విచారణ చేపట్టాలని కేరళకు చెందిన స్వప్నా సురేశ్ ప్రధాని మోదీని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆమె ప్రధానికి ఓ లేఖ రాశారు. కేరళ సీఎం విజయన్తో పాటు ఆయ�
యూఏఈ నుంచి బంగారం స్మగ్లింగ్ కేసులో కేరళ సీఎం పినరాయి విజయన్, ఆయన భార్య కమల, కూతురు వీణలకు భాగం ఉందని ఈ కేసులో ప్రధాన నిందితురాలు స్వప్న సురేశ్ బుధవారం సంచలన ఆరోపణలు చేశారు. వీరితో పాటు విజయన్ అడిషనల్�
సరిగ్గా యూపీలో మొదటి దశ ఎన్నికలు జరుగుతున్న వేళ కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ యూపీ సీఎం యోగికి కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి యోగి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ.. యూపీ రాష్ట్రం కేరళ, బెంగాల్
Pinarayi Vijayan: ఐఏఎస్ క్యాడర్ రూల్స్-1954లో మార్పుల కోసం కేంద్ర చేస్తున్న ప్రయత్నాలు ఫలించేలా కనిపించడంలేదు. ఎందుకంటే ఐఏఎస్ క్యాడర్లో కేంద్రం ప్రతిపాదించిన డిప్యూటేషన్ రూల్స్పై పలు రాష్ట్రాలు తీవ్ర
కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్లో 36 మంది కేరళవాసులు ( Kerala ) చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వారందర్నీ సురక్షితంగా భారత్కు తీసుకురావాలని కేరళ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. కేరళ రాష్ట్రానికి చ�
వ్యాక్సిన్లపై కేంద్రంపై ఒత్తిడి..
కరోనాను నియంత్రించడానికి అవసరమైన వ్యాక్సిన్లను కేంద్రమే కొనుగోలు చేసి, రాష్ట్రాలకు పంపిణీ చేయాలని కేరళ సీఎం...
కన్నూరు: లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్)తోనే ఈ నేల దేవుళ్లు ఉన్నారని, శబరిమల అయ్యప్పస్వామి ఎల్డీఎఫ్ కూటమిని దీవిస్తారని కేరళ సీఎం పినరయి విజయన్ అన్నారు. ఇవాళ పినరయిలో ఓటు వేసిన తర