Shoe Hurling Incident: క్యాబినెట్ మంత్రులతో సీఎం వెళ్తున్న కాన్వాయ్పై షూ అటాక్ జరిగింది. ఆ ఘటనకు సంబంధించి ఇప్పటికే నలుగుర్ని అరెస్టు చేశారు. ఆ కేసులో ఓ మహిళా జర్నలిస్టును కూడా బుక్ చేశారు. ఆమెను అరెస్టు చే�
Pinarayi Vijayan | కేరళ ముఖ్యమంత్రి (Kerala CM) పినరయి విజయన్ (Pinarayi Vijayan)కు బెదిరింపు కాల్ వచ్చింది (death threat). సీఎంను చంపేస్తామంటూ కేరళ పోలీస్ కంట్రోల్ రూమ్కు ఓ వ్యక్తి ఫోన్ చేశాడు.
Kerala CM | ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్తుందంటే ఆ మార్గంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తారు. కాన్వాయ్ వెంట కూడా సుశిక్షితులైన పోలీసులు ఉంటారు. సీఎం అంగరక్షకులు ఉంటారు.
ప్రజాస్వామ్యానికి బీజేపీ ముప్పుగా మారిందని కేరళ సీఎం పినరయి విజయన్ అన్నారు. ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ ఆవిర్భావ సభకు ఆయన హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ �
ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఘోరంగా విఫలమైంది. ఆ పార్టీ బీజేపీకి బీ-టీంగా మారింది. సరళీకృత ఆర్థిక విధానాల పేరుతో ప్రైవేట్ రంగానికి కాంగ్రెస్ ఊతం ఇస్తే.. బీజేపీ మరింత విస్తరింపజేసింది. ప్రభుత్వరంగ సం�
భారత రాజ్యాంగానికి సమాఖ్య స్ఫూర్తి పునాది వంటిదని, దేశ ఉనికికి ఆధారమని కేరళ సీఎం విజయన్ పేర్కొన్నారు. ప్రత్యేకంగా ఆర్థిక పరమైన అంశాల్లో నిర్ణయాలు తీసుకోవడం, వాటిని అమలు చేసే విషయంలో దీన్ని దృష్టిలో ఉంచ
న్యూఢిల్లీ: గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సీబీఐ విచారణ చేపట్టాలని కేరళకు చెందిన స్వప్నా సురేశ్ ప్రధాని మోదీని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆమె ప్రధానికి ఓ లేఖ రాశారు. కేరళ సీఎం విజయన్తో పాటు ఆయ�
యూఏఈ నుంచి బంగారం స్మగ్లింగ్ కేసులో కేరళ సీఎం పినరాయి విజయన్, ఆయన భార్య కమల, కూతురు వీణలకు భాగం ఉందని ఈ కేసులో ప్రధాన నిందితురాలు స్వప్న సురేశ్ బుధవారం సంచలన ఆరోపణలు చేశారు. వీరితో పాటు విజయన్ అడిషనల్�
సరిగ్గా యూపీలో మొదటి దశ ఎన్నికలు జరుగుతున్న వేళ కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ యూపీ సీఎం యోగికి కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి యోగి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ.. యూపీ రాష్ట్రం కేరళ, బెంగాల్
Pinarayi Vijayan: ఐఏఎస్ క్యాడర్ రూల్స్-1954లో మార్పుల కోసం కేంద్ర చేస్తున్న ప్రయత్నాలు ఫలించేలా కనిపించడంలేదు. ఎందుకంటే ఐఏఎస్ క్యాడర్లో కేంద్రం ప్రతిపాదించిన డిప్యూటేషన్ రూల్స్పై పలు రాష్ట్రాలు తీవ్ర