శివరాత్రి పర్వదినం రోజున రాత్రి జాగరణలతో పాటు విశేష పూజలు, అభిషేకాలు చేస్తారు. శివరాత్రి సందర్భంగా తెలంగాణలో ఉన్న ప్రముఖ శైవ ఆలయాల గురించి ఓ సారి తెలుసుకుందాం..!
తొలి శైవ క్షేత్రాలలో ఒకటి.. తెలుగువారి తొలి సంతకం హైదరాబాద్ శివారులో పురాతత్వ పట్టణం హైదరాబాద్ శివార్లలో శివరాత్రి నాడు భక్తులతో పోటెత్తి పోయే కీసరగుట్ట తెలంగాణలోని తొలి శైవ క్షేత్రాల్లో ఒకటి. విష్ణు�
కీసర, జనవరి 1: తెలంగాణలో సుప్రసిద్ధ శైవక్షేత్రంగా పేరొందిన కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వరస్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. శనివారం నూతన సంవత్సరం సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాలకు చెం�
కీసరగుట్ట | కీసరగుట్ట పరిసర ప్రాంతామంతా శివభక్తులతో కోలాహలంగా మారిపోయింది. కార్తికమాసోత్సవంలో భాగంగా చివరి సోమవారం కావడంతో నగర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో శివభక్తులు కీసరగుట్టకు తరలివచ్చారు. సోమవారం శ
కీసర, నవంబర్15 : తెలంగాణలో సుప్రసిద్ధ శైవక్షేత్రమైన కీసరగుట్ట శివనామస్మరణతో మారుమోగింది. కార్తికమాసం సందర్భంగా రెండో సోమవారం శివభక్తులు అధిక సంఖ్యలో కీసరగుట్టకు చేరుకొని స్వామివారిని దర్శించుకున్నార�
కీసర, నవంబర్ 2: కార్తీక మాసోత్సవం పూజలకు కీసర గుట్ట ఆలయం ముస్తాబవుతోంది. తెలంగాణలో సుప్రసిద్ధ శైవక్షేత్రంగా పేరొందిన కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 5 నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు కార�
కీసర, ఆగస్టు 16: రెండో శ్రావణ మాసం సందర్భంగా సోమవారం కీసరగుట్టలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణమాసోత్సవంలో భాగంగా శివభక్తులు కీసరగుట్టకు విచ్చేసి గర్భాలయంలో పంచామృతాలతో స్వామికి ప్రత�
కీసర: రెండవ శ్రావణ సోమవారం సందర్భంగా కీసరగుట్టలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణమాసోత్సవంలో భాగంగా రెండవ సోమవారం కావడంతో శివభక్తులు ఆవుపాలు, తేనే, పాలు,పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలను
కీసర, ఆగస్టు 9: కీసరగుట్ట శ్రీ భవాని రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఘనంగా శ్రావణమాసోత్సవ పూజలు ప్రారంభమయ్యాయి. శ్రావణ మాసం మొదటి సోమవారం కావడంతో రామలింగేశ్వరుడికి వేద పండితులు మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాన�
కీసర, ఆగస్టు:కీసరగుట్ట శ్రీ భవాని రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఘనంగా శ్రావణమాసోత్సవం పూజలు ప్రారంభమయ్యాయి. శ్రావణమాసం మొదటి సోమవారం కావడంతో వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య గర్భగుడిలో శ్రీ రామలింగేశ్వరుడిక
కీసర, ఆగస్టు 8: కీసరగుట్ట భవానీ రామలింగేశ్వరస్వామి ఆలయంలో నేటి నుంచి సెప్టెంబర్ 7వ తేదీ వరకు నెల రోజులపాటు శ్రావణ మాసోత్సవ పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ తటాకం నాగలింగంశర్మ ఒక ప్రటనలో తెలిపారు. కీ
కీసర, మార్చి 18 : తెలంగాణలో సుప్రసిద్ధ శైవక్షేత్రంగా పేరొందిన కీసరగుట్ట భవానీ రామలింగేశ్వరస్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో మొత్తం ఆదాయం రూ.79 లక్షల 98,040 ఆదాయం వచ్చిందని ఆలయ చైర్మన్ తటాకం నాగలింగంశర్మ, �
హైదరాబాద్: మహా శివరాత్రి సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్, మంత్రి మల్లారెడ్డి కీసర గుట్టలోని రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనం
భక్తులకు ఏర్పాట్లు చేసిన జిల్లా యంత్రాంగం, ఆలయ నిర్వాహకులు.. కీసర, మార్చి 8 : తెలంగాణ ప్రాంతంలో సుప్రసిద్ధ శైవక్షేత్రంగా పేరొందిన కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మంగ�