ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ వేదికగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. కాంగ్రెస్, బీజేపీపై యుద్ధభేరి మోగించారు. ఈ రెండు పార్టీలు తెలంగాణ ప్రజలకు, రాష్ర్టానికి చేస్తున్న అన్యాయాన్ని, వైఫల్యాలను ఎండగట�
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆదివారం పార్టీ 25ఏండ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకొని అన్ని గ్రామాలు, పట్టణాలు, మండలకేంద్రాల్లో జెండా పండుగను నిర్వహించారు. ఈ స�
ఎల్కతుర్తిలో ఆదివారం బీఆర్ఎస్ రజతోత్సవ సభకు హాజరైన అధినేత కేసీఆర్ తిరుగు ప్రయాణంలో రాత్రి రోడ్డు మార్గంలో బస్సులో ప్రయాణించారు. రాత్రి జనగామ నియోజకవర్గంలోని తరిగొప్పుల మండల కేంద్రం మీదుగా నర్మెట్�
మరో చారిత్రక ఘట్టానికి వేదికైన వరంగల్ జిల్లా ఎల్కతుర్తికి గులాబీ దండు కదిలింది. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి, 25వ పడిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న రజతోత్సవ సభకు ఉప్పెనలా కదిలింది.
ఓరుగల్లు అంటేనే ఒక చరిత్ర అని, తెలంగాణ ఉద్యమానికి అది పురిటిగడ్డ అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. ఎల్కతుర్తిలో ఆదివారం జరిగిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలో సభా వేదికపై నుంచి ఆయన స్
వరంగల్ రజతోత్సవ సభను విజయవంతం చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు. మొక్కవోని దీక్షతో కేసీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి పెద్దఎత్తున తరలివచ్చారు. మేము అనుకున్న లక్ష్
మరో చారిత్రక ఘట్టానికి వేదికైన ఎల్కతుర్తికి గులాబీ దండు కదిలింది. ముందుగా ఊరూరా గులాబీ జెండాను ఆవిష్కరించి, బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఉప్పెనలా కదిలింది. కరీంనగర్ జిల్లా నుంచి వేల మంది వెళ్లగా, ఏ దారి చూస�
ఊరూవాడ ఒక్కటై ఎల్కతుర్తికి తొవ్వపట్టింది. బీఆర్ఎస్ పాతికేళ్ల పండుగ కోసం జట్టు కట్టి పోరుగల్లుకు పోటెత్తింది. ఉద్యమ సమయంలో కదంతొక్కిన విధంగా గులాబీ జెండాలు పట్టి.. ఆటపాటలు, డప్పుచప్పుళ్లు, కేరింతల నడుమ
వరంగల్ సభలో కేసీఆర్ చేసే దిశానిర్దేశం కోసం తెలంగాణ ప్రజలే కాకుండా దేశ ప్రజలు వేచి చూస్తున్నారని, ఈ సభ చారిత్రాత్మకంగా నిలువబోతున్నదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అభిప్రాయపడ్డారు. బీఆర్ఎ�
ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఆదివారం అట్టహాసంగా నిర్వహించారు. వరంగల్ జిల్లా ఎల్కతుర్తి వేదికగా తెలంగాణ నినాదం మరోసారి మార్మోగింది. బీఆర్ఎస్ పార్టీ 25 వ వసంతంలోకి అడుగిడిన సందర్భంగా నిర�
‘తెలంగాణ ఉద్యమం నుంచి నేటి వరకు బీఆర్ఎస్తో వరంగల్కు అనుబంధం ఉంది. 25 ఏండ్ల పార్టీ చరిత్రను తెలిపేలా ఇక్కడ రజతోత్సవ మహాసభను జరుపుకుంటున్నాం. ఓరుగల్లు గడ్డకు ప్రత్యేకత ఉంది. రాణి రుద్రమదేవి ఏలిన గడ్డ.. సమ�
ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతం కావడంతో నాయకులు, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. రోడ్లకిరువైపులా కేసీఆర్, కేటీఆర్ కటౌట్లు, ఫ్లెక్సీలు, పార్టీ జెండాలను నిర్వాహకులు ఏర్ప
KCR | మీ గవర్నమెంట్ను మేం పడగొట్టం.. బిడ్డా మీరే ఉండాలి అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. మీరు సక్కగ పని చేయకపోతే ప్రజలే మీ వీపులను సాప్ చేస్తారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించ�