వరంగల్లో బీఆర్ఎస్ నిర్వహించనున్న రజతోత్సవ సభకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి పార్టీ శ్రేణులు భారీ ఎత్తున బయలుదేరేందుకు సన్నద్ధమవుతున్నాయి. 16 నెలల కాంగ్రెస్ పాలనలో అన్యాయం జరుగుతుండడం, పథకాలు అందకపోవడ�
బీఆర్ఎస్ ఓరుగల్లు సభ సూపర్ సక్సెస్ కాబోతున్నదనే సంకేతాన్ని గ్రేటర్ గులాబీ దండు తమ సన్నాహక కార్యక్రమాలతో చాటడంతో.. జీర్ణించుకోలేని రేవంత్ సర్కార్ కుటిల రాజకీయాలకు తెర తీసింది.
ఉద్యమమే ఊపిరిగా.. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి.. పదేండ్ల పాలనలో దేశమే ఆశ్చర్యపోయేలా అభివృద్ధిని సాధించిన బీఆర్ఎస్ పార్టీ 25వ రజతోత్సవ పండుగ వేడుకకు ఉమ్మడి పాలమూరు సంసిద్ధమైంది.
‘సేను బాయె.. సెలక బాయె..పండుగ పబ్బాలు బాయె.. ఊట బాయె.. మోట బాయె.. కొలువు బాయె.. బతుకు బాయె.. ఈ ఆంధ్ర వలస పాలనలో రాజన ఓ రాజన.. తెలంగాణ ఆగమాయె రాజన ఓ రాజన’ అంటూ పాడుకుంట ఏడ్వని పల్లె లేదు పాతికేండ్లకు ముందు.
పోదాం పదా ఎల్కతుర్తి రజతోత్సవ సభకు... అంటూ జనం జనజాతరకు సిద్ధ్దమయ్యారు. కేసీఆర్ సార్ను చూసి, ఆయన మాటలు విని రావాలని ఊరూవాడ నుంచి ప్రజలు రజతోత్సవ సభకు కదులుతున్నారు.
మహోజ్వల ఘట్టానికి వేళయింది. బీఆర్ఎస్ పార్టీ 25వ వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా నిర్వహించే రజతోత్సవ వేడుకకు సర్వం సిద్ధమైంది. ఎల్కతుర్తి వేదికగా ఆదివారం కనీవినీ ఎరుగని రీతిలో జరుగబోయే పాతికేళ్ల పండ�
తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఏర్పడిన బీఆర్ఎస్(టీఆర్ఎస్) పార్టీ.. ఉద్యమం ద్వారా ఈ ప్రాంత ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చింది. ప్రత్యేక తెలంగాణ కల సాకారమైన తదనంతరం ప్రజలు బీఆర్ఎస్కు అధికారం క
తెలంగాణ అంటేనే పోరుగడ్డ. తెలంగాణ అంటేనే ఉద్యమాలకు చిరునామా.. పోరాటాలకు కేరాఫ్ అడ్రస్. ఉమ్మడి ఏపీలో ఐదు దశాబ్దాలకుపైగా జరిగిన అన్యాయంపై కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దశాబ్దంన్నరపాటు సుదీర్ఘ పోరు సలిపిం�
బండెనక బండికట్టి 16 బండ్లు కట్టి అనే పాట అందరికీ తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం నిర్వహించబోతున్న భారీ బహిరంగ సభకు తరలివెళ్లేందుకు బీఆర్ఎస్ శ్రేణ�
ప్రతి సందర్భంలో తెలంగాణ ఉద్యమానికి కార్యక్షేత్రం, ప్రేరణ క్షేత్రం ఓరుగల్లు పోరుగడ్డ. నాటి సాయుధ రైతాంగ పోరాటంలోనైనా, 1969 విద్యార్థి ఉద్యమంలోనైనా, నక్సలైట్ పోరాటంలోనైనా, ఆ తర్వాత ఉవ్వెతున్న ఎగిసిన మలిదశ �
బీఆర్ఎస్ రజతోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహిస్తున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు పిలుపునిచ్చారు.
రజతోత్సవ మహాసభకు బీఆర్ఎస్ ప్రభబండిని శనివారం సంగెం మండలకేంద్రంలో పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రారంభించారు. గుమ్మడికాయ కొట్టి ప్రభబండిని ప్రారంభించిన అనంతరం గ్రామస్తులు డప్పు చప్పుళ్లు,