ఐదు విడుతలుగా బకాయి ఉన్న పాలబిల్లులు చెల్లించాలని మొరపెట్టుకుంటూ గురువారం పాడిరైతులు ఆందోళనకు దిగారు. కడ్తాల మండలకేంద్రంలో హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారిపై పాలను వలుకబోసి నిరసన వ్యక్తం చేశారు. పాడి
తెలంగాణ సాధనకర్త, బంగారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటి భవిష్యత్ తరాలకు ఉజ్వల భవిష్యత్తును అందించాలని ఘట్ కేసర్ బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు బండారి
KCR Birthday | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటి.. భవిష్యత్ తరాలకు ఉజ్వల భవిష్యత్ను అందించాలని ఘట్కేసర్ బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్ కోరారు.
KCR | బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావును బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్ ఎర్రవెల్లిలోని నివాసంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన బీసీ కుల గణనలోని తప్పు
Kollapur | మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) ముందు చూపుతో ఈ రోజు ఎన్నో అవాంతరాలు వచ్చినా తట్టుకొని బలంగా నిలబడే శక్తి తెలంగాణ రాష్ట్రానికి ఉందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దూరెడ్డి రఘువర్ధన్ రెడ్డి అన్నారు.
BRS Party Meeting | ఈ నెల 19న భారత రాష్ట్ర సమితి విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరుగనున్నది. బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధ్యక్షతన జరిగే విస్తృత స్థాయి సమావేశానికి త�
Madhusudhana Chary | సీఎం రేవంత్రెడ్డి కాస్కో అంటూ శాసన మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హనుమకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడారు. కేసీఆర్ మౌనం.. దాని పర్యావసానం �
BRS @ 25 Years | 25వ పడిలోకి అడుగుపెడుతున్న బీఆర్ఎస్.. భారీ బహిరంగ సభ పెట్టేందుకు ప్లాన్! బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి ఏప్రిల్ 27తో 25వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన త్వ�
తెలంగాణ కోసం ఉద్యమించిన పార్టీ.. తెలంగాణను సాధించిన పార్టీ.. పదేండ్లు తెలంగాణను అభివృద్ధి చేసిన పార్టీ.. తెలంగాణ రాష్ట్ర సమితి, ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి. త్వరలో రజతోత్సవ సంవత్సరంలోకి అడుగిడబోతున్నది.
సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండేపల్లి శివారులోని కేసీఆర్ నగర్ (KCR Nagar) పై నీలినీడలు కమ్ముకున్నాయి. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సిరిసిల్ల పట్టణ వాసుల కోసం 1320 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మాణం చేసి, లబ్ధిదారు
ప్రజాసంక్షేమమే లక్ష్యంగా 10 ఏండ్లు సుభిక్షమైన పాలన అందించిన మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు.
స్టేషన్ ఘన్పుర్ ఉప ఎన్నిక ఖాయమని పార్టీ మారిన ఎమ్మెల్యేలకు తెలంగాణ ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని.. ఆ ఎన్నికలో కడి యం శ్రీహరి ఓడిపోయి రాజయ్య ఎమ్మెల్యేగా గెలుస్తాడని తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అట్టర్ ఫ్లాప్ అయిందని, ఏడాదిలోనే ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు ధ్వజమెత్తారు. అధికారంలో�
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్లీ గులాబీ జెండానే ఎగురుతుందని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలోని ఏ ఒక నియోజకవర్గం కూడా అభివృద్ధికి నోచుకోలేదని విమర్