కొట్లాడి సాధించుకున్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో వంద శాతం స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని బీఆర్ఎ స్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశా రు.
బీఆర్ఎస్ పార్టీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు దశలవారీగా చేసిన పోరాటాల ఫలితంగానే కాజీపేటకు రైల్వే ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ సాధ్యమైందని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు
మోదీ సర్కారు ఉమ్మడి వరంగల్ జిల్లాకు మరోసారి మొండిచేయి చూపింది. మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీ పునర్విభజన చట్టంలోని హామీల అమలుపై ఎలాంటి ప్రకటన చేయకుండా నిరాశే మిగిల్చింది.
మూడురోజుల వ్యవధిలోనే రెండోసారి తెలంగాణకు వస్తున్న మోదీ.. ఆ మూడు ప్రధాన హామీలను ఏమి చేశారని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు ప్రశ్నించారు. పదేండ్ల నుంచి పాతరేసి ఇంకెంతకాలం ఈ అబద్ధాల జాతరంటూ మంగళవ�
మోదీగారు (PM Modi) మూడు రోజుల్లో తెలంగాణకు రెండోసారి వస్తున్నారు.. మా మూడు ప్రధాన హామీల సంగతేంటని ప్రధానిని మంత్రి కేటీఆర్ (Minister KTR) ప్రశ్నించారు.
ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల కాజీపేట శివారులో శంకుస్థాపన చేసిన రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను రైల్వే కోచ్ ఫ్యాక్టరీగా విస్తరించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినో�
వరంగల్ పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే డివిజన్పై స్పష్టమైన ప్రకటన చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ డిమాండ్ చేశారు. గురువారం కాజీపేటలో శాసన మండలి డిప�
ములుగు జిల్లాలో గిరిజన విశ్వ విద్యాలయం ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ గిరిజన విద్యార్థులు, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఈనెల 7, 8వ తేదీల్లో 48 గంటలపాటు నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు మహబూబ
ప్రజా వ్యతిరేక విధానాలతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పేదల కడుపు కొడుతున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. విభజన హామీల అమలు కోసం బయ్యారం నుంచి హనుమకొండ వరకు 12రోజుల పాటు కొన
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంలో కేంద్రప్రభుత్వం ఇచ్చిన హామీలేవీ గత ఎనిమిదేండ్లలో నెరవేరలేదని తెలంగాణ మేధావులు, విద్యావేత్తలు, ప్రొఫెసర్లు ఆవేదన వ్యక్తంచేశారు. విద్య, వైద్య సంస్థలు, ప్రాజెక్టుల కేటాయ
సమాఖ్య స్ఫూర్తికి పదేపదే తూట్లు పొడుస్తున్న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ.. తెలంగాణకు అడుగడుగునా అన్యాయం చేస్తున్నారు. రాజ్యాంగబద్ధంగా తెలంగాణకు దక్కాల్సిన ప్రాజెక్టులను తన సొంత రాష్ట్రమైన గుజరాత్కు తర�
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ సాధనకు ఇక సమరమేనని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. హన్మకొండ బాలసముంద్రంలోని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చీఫ