ఆ రోజు రాజేశ్వరి మధ్యాహ్నం నడుంవాల్చి లేచేసరికి నాలుగైంది. చల్లని నీళ్లతో మొహం కడుక్కుని.. తుడుచుకుంటూ బైటికొచ్చింది. డాబా మీద ఆ మూలగా రెండు పావురాలు.. ఏవో గింజలు కనిపించినట్టున్నాయి, ఏరుకుని తింటున్నాయి.
Kasi Majili Kathalu Episode 49 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : భార్య ప్రవర్తన వల్ల దేవశర్మ మనసు చెదిరి ‘అంతా విచిత్రమే’ అని గొణుక్కుంటూ.. ఊళ్లు పట్టుకుని తిరుగుతున్నాడు. అతనికి ‘అంతా దైవాధీనం’ అనే వాడొకడు, ‘ఎవరికెవరూ లేరు’
ద్వీపరాజ్యానికి బయల్దేరిన జాయప.. అనుకోని పరిస్థితుల్లో మళ్లీ వెనక్కి వచ్చాడు. కొత్తగా నిర్మితమవుతున్న ఓరుగల్లు పట్టణంలో మిత్రులతో కలిసి తిరుగాడుతున్నాడు. అప్పుడే వచ్చిన ‘సంక్రాంతి’ సంబురాల్లో పాలుపం�
Kasi Majili Kathalu Episode 47 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : సింధుబా రాజ్యాన్నేలే వీరప్రతాపుడు.. తన నలుగురు కుమారులనూ దేశాటన చేసి, తగిన భార్యలను ఎన్నుకోమని పంపాడు. నలుగురిలో మొదటివాడైన విజయుడు.. హేమను పెళ్లి చేసుకున్నాడు. �
Kasi Majili Kathalu Episode 45 ( కాశీ మజిలీ కథలు ) | సింధుబా రాజ్యాన్నేలే వీరప్రతాపుడు.. తన నలుగురు కుమారులనూ దేశాటన చేసి, తగిన భార్యలను ఎన్నుకోమని పంపాడు. మొదటివాడైన విజయుడు హేమను పెళ్లి చేసుకున్నాడు. రెండోవాడైన భానుడు ఒక �
Children Stories | ఒక ఊర్లె ఇద్దరు భార్యాభర్తలు ఉండేటోళ్లు. ఆళ్లది బంగార మసొంటిసంసారం. కలిసిమెలిసి ఉండి, కట్టపడి పని జేసుకునేటోళ్లు. ఆ ఇంటాయినె అంటే భార్యకు పానం పానం. కని ఆయినె చేశే పనులే.. ఆమెకు యాట్టకు తెప్పిస్తుండ�
అర్ధరాత్రి వేళ ఆ దుర్గమ మార్గంలో ఒంటరిగా వెళ్తున్నాడు జాయప. దూరంగా కాగడా వెలుగు కనిపించడంతో, అటువైపుగా మళ్లాడు. కాలి శబ్దం కూడా నియంత్రించుకుంటూ.. వీలైనంత దగ్గరికి వెళ్లాడు. ఆ కాగడా వెలుగులో.. అక్కడి దృశ్య�
Kasi Majili Kathalu Episode 43 ( కాశీ మజిలీ కథలు ) |కాశీమజిలీ కథలను 1930వ దశకంలో మధిర సుబ్బన్న దీక్షితులు 12 భాగాలుగా రచించారు. ఈ కథల్లో జానపదాలు, చారిత్రక కల్పనలు, పౌరాణిక అనుసరణలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఆబాలగోపాలాన్ని అలరించాయి