ఆంధ్రప్రదేశ్లోని బాపట్లలో (Bapatla)ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆదివారం తెల్లవారుజామున బాపట్ల జిల్లాలోని సంతమాగులూరు వద్ద గుంటూరు-కర్నూలు రహదారిపై వేగంగా దూసుకొచ్చిన ఆటో అదుపుతప్పి లారీ ఢీకొట్టింది
అమరావతి: కర్నూల్ జిల్లాలో దారుణం జరిగింది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. మంత్రాలయం మండలం రచ్చమర్రి గ్రామ సమీపంలో కోసిగి క్రాస్ రోడ్డు దగ్గర మోటారు సైకిల్ను కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు
అమరావతి: కర్నూల్ శివారులోని పంచాలింగాల అంతరాష్ట్ర సరిహద్దు ఏఈబీ చెక్ పోస్ట్ వద్ద మంగళవారం పోలీసులు సిబ్బంది జరిపిన వాహన తనిఖీల్లో అక్కల్ కోట్ పట్టణం,షోలాపూర్ జిల్లా,మహారాష్ట్ర రాష్ట్రకు చెందిన షేక్ మై�
కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళను కిరాతకంగా హత్య చేశారు హంతకులు. అవుకు శివారులోని కొత్త కాలువ సమీపంలో నివసిస్తున్న సుమలత దారుణ హత్యకు గురయింది. ఇద్దరు పిల్లలతో ఒంటరిగా ఉన్న సుమలత తలపై రోకలిబండత�
అమరావతి: కర్నూలు జిల్లా రుద్రవరంలో విధులు నిర్వహిస్తున్న ఎస్ ఐ రాజకుళ్లాయప్పను జిల్లా ఎస్పి సుధీర్ కుమార్ రెడ్డి సస్పెండ్ చేస్తూ సోమవారంనాడు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 15 న కరోనా నిబంధనలను గాలికొదిలేస�
అమరావతి : ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ భర్తపై హత్యాయత్నం చేసిన ఘటన నంద్యాలలో చోటుచేసుకుంది. టూటౌన్ ఎస్ ఐ మురళీకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రియాంకనగర్ వీధికి చెందిన ఈశ్వర్ రెడ్డికి శివ�
కాచిగూడ : మతిస్థిమితం సరిగాలేని ఓ వ్యక్తి రైల్వేస్టేషన్ బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కాచిగూడ రైల్వేస్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప�
శ్రీశైళంలో దర్శనానికి వచ్చిన భక్తుడు మృతిచెందాడు. భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్ల దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణం నుంచి బయటకు వస్తుండగా వల్లిక అశోక్ అనే భక్తుడు హఠాత్తుగా కిందపడిపోయాడు.
కూరగాయల ఆటో| జిల్లాలోని కొత్తకోటలో రోడ్డు ప్రమాదం జరిగింది. కూరగాయల కోసం వెళ్తున్న ఓ ఆటో ట్రాలీ అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో ఓ వ్యక్తి మృతిచెంగా, పలువురు గాయపడ్డారు.
ఆత్మహత్య| ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో విషాదం చోటుచేసుకుంది. ఒకే కేటుంబంలోని నలుగురు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కర్నూలుకు చెందిన ప్రతాప్, హేమలత దంపతులు. వారికి కుమారుడు జయంత్, కూతురు రిషిత ఉన్నార
వ్యక్తి దారుణ హత్య | కర్నూల్ జిల్లా నంద్యాలలోని వైఎస్ నగర్లో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. జగన్ మోహన్ అనే వ్యక్తిని దుండగులు కత్తితో పొడిచి దారుణంగా హతమార్చారు.
ఫ్యాక్షన్ హత్యలపై స్పందించిన చంద్రబాబు | ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా గడివేముల మండలం పెసరవాయిలో టీడీపీ నాయకుల హత్యపై ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు.