అన్నదమ్ముల దారుణ హత్య | ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ గొడవలు మరోసారి భగ్గుమన్నాయి. అన్నదమ్ములను వాహనంతో ఢీకొట్టి ప్రత్యర్థులు హతమార్చారు.
ఆత్మహత్యాయత్నం | సీఐ వేధింపులు తాళలేక మహిళా హోంగార్డు శానిటైజర్ తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్ జిల్లా ఆదోని పట్టణంలో ఈ ఘటన జరిగింది.
దవాఖానలోనే కుప్పకూలి మృతి | అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి చికిత్స కోసం దవాఖానకు వచ్చి అక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్ జిల్లా ఆదోని మండలం మదిరె గ్రామంలో ఈ ఘటన జరిగింద�
మోస్తరు వర్షం | ర్నూల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం వర్షం కురిసింది. నందవరం, పెద్దకడుబూరు, కృష్ణగిరి, సి.బెళగల్, కౌతాళం మండలాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షం కురిసింది.
పిడుగుపాటుకు తండ్రీకుమార్తె మృతి | ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. పిడుగుపాటుకు తండ్రీకుమార్తె మృతి చెందారు. హోళగుంద మండలం పెద్దహ్యట గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది.
ఎమ్మెల్యే| ఆంధ్రప్రదేశ్లో రోజురోజుకు కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు పెద్దసంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు. ముఖ్యంగా ప్రజలతో ఎప్పుడు
శ్రీశైలంలో తగ్గిన భక్తుల రద్దీ | కొవిడ్ కారణంగా శ్రీశైలానికి వచ్చే భక్తుల సంఖ్య పూర్తిగా తగ్గింది. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకే భక్తులను శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి దర్శనానికి అనుమతిస్తున్నారు.
నోటీసులు జారీ చేస్తాం | ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్ జిల్లా వన్టౌన్ పోలీస్ స్టేషన్లో టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై నమోదైన కేసు విషయంలో ఆయనకు నోటీసులు జారీ చేస్తామని ఆ జిల్లా ఎస్పీ ఫక
ఆక్సిజన్ అందక నలుగురు మృతి | కర్నూల్ జిల్లా కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. కొవిడ్తో ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతూ ఆక్సిజన్ అందక నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పట్టణంలో కేఎస్ కేర్ దవాఖ�
ట్రావెల్స్ బస్సు| ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా పంచలింగాల చెక్పోస్టు వద్ద ఓ ట్రావెల్స్ బస్సులో భారీగా నగదు, బంగారం పట్టుబడింది. శనివారం ఉదయం చెక్పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇందుల�
రూ. 3 కోట్లు స్వాధీనం | ఆర్టీసీ బస్సులో భారీగా నగదు పట్టుబడటం కర్నూల్ జిల్లాలో కలకలం రేపింది. పంచలింగాల చెక్పోస్టు వద్ద స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో చేపట్టిన తనిఖీల్లో రూ.3 కోట్ల నగదు పట్టుబడింది.
కర్నూలు: ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఓర్వకల్లులో కొత్తగా నిర్మించిన విమానాశ్రయాన్ని సీఎం జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఈ విమానాశ్రయాన్ని నిర్మించామని సీఎం �