కర్నూలు: ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఓర్వకల్లులో కొత్తగా నిర్మించిన విమానాశ్రయాన్ని సీఎం జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఈ విమానాశ్రయాన్ని నిర్మించామని సీఎం �
అమరావతి : సరదాగా కాల్వలో స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు మృతి చెందారు. కర్నూల్ జిల్లా పెద్దకడుబూరు మండలం గవిగట్టు గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఆదోని మండల కేంద్రానికి చెందిన విజయ్ (22), లక్ష్మణ్ (35) గవిగట్టు గ�
అమరావతి : కర్నూల్ జిల్లా ఆలూరు మండలం అరికెర రథోత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. స్థానికులు రథాన్ని లాగుతుండగా రథానికి విద్యుత్ తీగలు తగిలి విద్యుదాఘాతానికి గురై ఇద్దరు యువకులు మృతిచెందగా.. మరో నలుగుర�
అమరావతి : కర్నూల్ జిల్లా మహానంది మండలం తిమ్మాపురంలో కరోనా కలకలం సృష్టించింది. ఏపీ మోడల్ గర్ల్స్ స్కూల్లో ఐదుగురు విద్యార్థినులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో వైద్య సిబ్బంది వారిని హోంక�